Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో తగ్గిన కోవిడ్ కేసులు - పెరిగిన రికవరీ రేటు

Webdunia
శుక్రవారం, 11 ఫిబ్రవరి 2022 (11:33 IST)
దేశంలో రోజువారీగా నమోదయ్యే పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గాయి. అదేసమయంలో ఈ వైరస్ బారినపడి కోలుకుంటున్న బాధితుల సంఖ్య పెరిగింది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 58,077 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశ వ్యాప్తంగా మొత్తం నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 4,25,36,137కు చేరింది. ఈ కేసుల్లో 4,13,31,158 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. మరో 6,97,802 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 5,07,177 మంది కోవిడ్ బాధితులు మృత్యువాతపడ్డారు. 
 
అదేవిధంగా గడిచిన 24 గంటల్లో 1,50,407 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారని, మరో 657 మంది చనిపోయారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ శుక్రవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది. అదేసమయంలో రోజువారీగా నమోదయ్యే పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గడంతోపాటు రోజువారీ పాజిటివిటీ రేటు 3.89 శాతానికి తగ్గింది. రికవరీ రేటు 97.17 శాతానికి పెరిగిందని వైద్య ఆరోగ్యశాఖ  వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎమోషనల్‌గా కట్టి పడేసే బ్యూటీ టీజర్... సెప్టెంబర్ రిలీజ్

Haivan: ప్రియదర్శన్, అక్షయ్ ఖన్నా, సైఫ్ అలీఖాన్ కాంబినేషన్ లో హైవాన్ ప్రారంభమైంది

వార్ 2 పంపిణీతో బాగా నష్టపోయిన నాగ వంశీ, క్షమించండి అంటూ పోస్ట్

Samantha: వెండితెరపై కనిపించి రెండేళ్లైంది.. మా ఇంటి బంగారంగా వస్తానుగా అంటోన్న సమంత

AR Murugadoss- శివకార్తికేయన్, ఏఆర్ మురుగదాస్ చిత్రం మదరాసి తాజా అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments