Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Tuesday, 8 April 2025
webdunia

తగ్గిన కోవిడ్ కేసులు - పెరిగిన మరణాలు

Advertiesment
Covid Positive Cases
, గురువారం, 10 ఫిబ్రవరి 2022 (10:50 IST)
దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు బాగా తగ్గిపోతున్నాయి. అయితే, మరణాలు మాత్రం తగ్గడ లేదు. గడిచిన 24 గంటల్లో 1241 మంది కోవిడ్ బాధితులు ప్రాణాలు కోల్పోయారు. అదేసమయంలో కొత్తగా 67,084 పాజిటివ్ కేసులు నమోదైనట్టు కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. 
 
రోజువారీ పాజిటివిటీ రేటు 4.4 శాతంగా ఉంది. దేశంలో 7,90,789 మంది కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. వీరంతా హోం, ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అలాగే, గడిచిన 24 గంటల్లో 1,67,882 మంది కోలుకున్నట్టు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విశాఖ ప్రజలకు చుక్కలుచూపిన ట్రాఫిక్ పోలీసులు.. సీఎం జగన్ ఆగ్రహం