Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో కొత్తగా మరో 20 వేల కరోనా పాజిటివ్ కేసులు

Webdunia
శుక్రవారం, 29 జులై 2022 (10:22 IST)
దేశంలో కొత్తగా మరో 20 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ శుక్రవారం విడుదల చేసిన ప్రత్యేక బులిటెన్ మేరకు గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 20,409 కోవిడ్ కేసులు నమోదు కాగా, మరో 47 మంది చనిపోయారు. 
 
ఈ కొత్త కేసులతో కలుపుకుని మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,39,79,730కి చేరుకున్నాయి. అలాగే 5,26,258 మంది మరణించారు. ఇప్పటివరకు 4,33,09,484 మంది ఈ వైరస్ బారినుంచి కోలుకున్నారు. మరో 1,43,988 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గత 24 గంటల్లో 22697 మంది కరోనా బాధితులు కోలుకున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nandamuri Balakrishna: థమన్‌కు సూపర్ గిఫ్ట్ ఇచ్చిన నందమూరి బాలకృష్ణ (video)

మెగా అభిమానులకు ఫీస్ట్ లా చిరంజీవి విశ్వంభర తాజా అప్ డేట్

మ్యూజికల్ డ్రామాలో అనిరుధ్ మ్యాజిక్ చిత్రం నుంచి గీతం విడుదల

మహేష్ బాబు లాంచ్ చేసిన నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్‌ నుంచి లవ్లీ సాంగ్

కిరణ్ అబ్బవరం దిల్ రూబా సినిమా బెటర్ కోసం పోస్ట్ పోన్ అయ్యింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

మధుమేహం వ్యాధికి మెంతులు అద్భుతమైన ప్రయోజనాలు

మునగ ఆకుల టీ ఒక్కసారి తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments