Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిజాముద్దీన్ ఎక్స్‌ప్రెస్‌లో పాము - రైలు 2 గంటల పాటు నిలిపివేత

Webdunia
శుక్రవారం, 29 జులై 2022 (10:16 IST)
తిరువనంతపురం - నిజాముద్దీన్ ప్రాంతాల మధ్య నడిచే నిజాముద్దీన్ ఎక్స్‌ప్రెస్‌లో ఓ పాము కనిపించింది. ఈ ఎక్స్‌ప్రెస్‌లో ఎస్-5 బోగీ బెర్తు కింద లగేజీ మధ్యలో ఇది కనిపించింది. దీన్ని గమనించిన ప్రయాణికులు భయంతో వణికిపోయారు. వెంటనే టీసీకి సమాచారం ఇచ్చారు. ఆయన తదుపరి స్టేషనులో రైలును నిలిపివేశారు. ఆ తర్వాత పాములు పట్టేవారిని తీసుకొచ్చి బోగీ మొత్తం గాలించగా పాము లేదని నిర్ధారించారు. ఆ తర్వాత రైలు కదిలివెళ్లిపోయింది. 
 
ఈ ఎక్స్‌ప్రెస్ రైలు తిరూర్ నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే ఎస్5 బోగీ బెర్త్ కింద లగేజీ మధ్యలో పాటు ఉన్నట్టు కొందరు ప్రయాణికులు గురించారు. ఈ విషయాన్ని వారు టీసీ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన పై అధికారులకు సమాచారం ఇవ్వడంతో రైలును తర్వాతి స్టేషను కోళికోడ్‌లో రెండు గంటల పాటు నిలిపివేశారు. 
 
ఈ రైలు స్టేషనులో ఆగటమే ఆలస్యం.. ఆ బోగీలోని ప్రయాణికులంతా ఉక్కసారిగా రైలు దిగేశారు. తర్వాత పాములు పట్టేవారిని పిలిపించి బోగీ మొత్తం గాలించినా దాని జాడ కనిపించలేదు. రైలు బోగీలని రధ్రం ద్వారా కిందకు వెళ్లిపోయివుంటుందని రైలు అధికారులు భావించారు. అయితే, ఇది విష సర్పం కాదని, తమ ఫోన్లలో తీసిన పాము ఫోటోలను పరిశీలించి చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామ్ చరణ్ - బుచ్చిబాబు కాంబోలో 'ఆర్‌సి 16'

ఐశ్వర్య కారును ఢీకొన్న బస్సు.. తప్పిన పెను ప్రమాదం..

Veronika: మంచు ఫ్యామిలీ వివాదం.. వెరోనికా ఏం చెప్పారు.. నాలుగోసారి గర్భం.. ట్రోల్స్‌పై ఫైర్

కుటుంబమంతా కలిసి చూడదగ్గ చిత్రం మ్యాడ్ స్క్వేర్ : చిత్ర యూనిట్

Nani: ఎనిమిది భాషల్లో నాని, శ్రీకాంత్ ఓదెల చిత్రం ది ప్యారడైజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

Coconut Oil: మహిళలూ రాత్రిపూట కొబ్బరినూనెను ముఖానికి రాసుకుంటే?

తర్వాతి కథనం
Show comments