Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిజాముద్దీన్ ఎక్స్‌ప్రెస్‌లో పాము - రైలు 2 గంటల పాటు నిలిపివేత

Webdunia
శుక్రవారం, 29 జులై 2022 (10:16 IST)
తిరువనంతపురం - నిజాముద్దీన్ ప్రాంతాల మధ్య నడిచే నిజాముద్దీన్ ఎక్స్‌ప్రెస్‌లో ఓ పాము కనిపించింది. ఈ ఎక్స్‌ప్రెస్‌లో ఎస్-5 బోగీ బెర్తు కింద లగేజీ మధ్యలో ఇది కనిపించింది. దీన్ని గమనించిన ప్రయాణికులు భయంతో వణికిపోయారు. వెంటనే టీసీకి సమాచారం ఇచ్చారు. ఆయన తదుపరి స్టేషనులో రైలును నిలిపివేశారు. ఆ తర్వాత పాములు పట్టేవారిని తీసుకొచ్చి బోగీ మొత్తం గాలించగా పాము లేదని నిర్ధారించారు. ఆ తర్వాత రైలు కదిలివెళ్లిపోయింది. 
 
ఈ ఎక్స్‌ప్రెస్ రైలు తిరూర్ నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే ఎస్5 బోగీ బెర్త్ కింద లగేజీ మధ్యలో పాటు ఉన్నట్టు కొందరు ప్రయాణికులు గురించారు. ఈ విషయాన్ని వారు టీసీ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన పై అధికారులకు సమాచారం ఇవ్వడంతో రైలును తర్వాతి స్టేషను కోళికోడ్‌లో రెండు గంటల పాటు నిలిపివేశారు. 
 
ఈ రైలు స్టేషనులో ఆగటమే ఆలస్యం.. ఆ బోగీలోని ప్రయాణికులంతా ఉక్కసారిగా రైలు దిగేశారు. తర్వాత పాములు పట్టేవారిని పిలిపించి బోగీ మొత్తం గాలించినా దాని జాడ కనిపించలేదు. రైలు బోగీలని రధ్రం ద్వారా కిందకు వెళ్లిపోయివుంటుందని రైలు అధికారులు భావించారు. అయితే, ఇది విష సర్పం కాదని, తమ ఫోన్లలో తీసిన పాము ఫోటోలను పరిశీలించి చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తప్పు చేసినట్టు నిరూపిస్తే నా భర్తను వదిలేస్తా : జానీ మాస్టర్ సతీమణి

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విజృంభణం ఆగమనం డేట్ ఫిక్స్

మా నాన్న సూపర్ హీరో' నుంచి నాన్న సాంగ్ రిలీజ్

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో 1960లో జరిగిన కథతో శర్వానంద్, సంపత్ నంది చిత్రం

జానీ మాస్టర్ ఇష్యూలో రాజకీయరంగు - మీడియాపై కేసుపెడతానన్న జానీమాస్టర్ భార్య అయేషా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

మునగాకును ఉడకబెట్టిన నీటిని ప్రతిరోజూ ఉదయం తాగితే..

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

తర్వాతి కథనం
Show comments