Webdunia - Bharat's app for daily news and videos

Install App

భయపడొద్దండి, కరోనా వ్యాక్సిన్ వల్ల ఏమీ కాదు: రోజా

Webdunia
శనివారం, 16 జనవరి 2021 (21:21 IST)
దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ కొనసాగుతోంది. ప్రతి నియోజకవర్గంలో అక్కడున్న ప్రజాప్రతినిధులు కరోనా వ్యాక్సిన్ కార్యక్రమాన్ని ప్రారంభించి పర్యవేక్షిస్తున్నారు. చిత్తూరు జిల్లా నగరిలో కూడా ఎపిఐఐసి ఛైర్ పర్సన్ ప్రభుత్వ ఆసుపత్రిలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
 
హెల్త్ వర్కర్లకు టీకా వేస్తున్న ప్రాంతాన్ని పరిశీలించారు. పదిమందికి పైగా కరోనా వ్యాక్సిన్ వేస్తుండగా చూశారు రోజా. టీకా వేసుకున్న తరువాత వారితో స్వయంగా మాట్లాడారు. టీకా వేసుకున్న వెంటనే ఏదైనా శరీరంలో మార్పులు కనిపిస్తున్నాయా.. ఇబ్బంది పడుతున్నారా.. ఆయాసంగా ఉందా.
 
బొబ్బలు వస్తున్నాయా అంటూ ప్రశ్నించారు. అంటే ఇప్పటికే రకరకాల దుష్ర్పచారాలు జరుగుతున్న నేపథ్యంలో రోజా నేరుగా టీకా వేసుకున్న వారితో మాట్లాడి అనుమానాన్ని నివృత్తి చేసి ప్రజలకు తెలియజేసేలా ప్రసంగించారు. కరోనా టీకాపై రకరకాల దుష్ప్రచారాలు జరుగుతున్నాయి. వీటిని ఎవరూ నమ్మొద్దండి అని విజ్ఞప్తి చేశారు రోజా. వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల ఏమీ కాదన్నారు రోజా.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఘోరాలు, సాధువులు, నాగ సాధువులకు ప్రదర్శించిన కన్నప్ప చిత్రం

హ్రుతిక్ రోషన్ ఎమోషన్ భావాలతో వార్ 2 కేక్ కటింగ్ తో షూటింగ్ పూర్తి

Siddharth: నేను కూడా లైఫ్ ని రెండుసార్లు రీసెట్ చేశాను : హీరో సిద్ధార్థ్

న్యూ టాలెంట్ కు సపోర్ట్ గా నిలుస్తున్న హీరో కిరణ్ అబ్బవరం

Upasana: నా భర్తకి అయ్యప్ప స్వామి, నాకు సాయి బాబా పట్ల విశ్వాసం : ఉపాసనా కామినేని కొణిదెల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments