Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో పెరుగుతున్న కరోనా వ్యాప్తి : నాలుగో అల హెచ్చరికలు

Webdunia
గురువారం, 28 ఏప్రియల్ 2022 (11:59 IST)
దేశంలో కరనా వైరస్ వ్యాప్తి పెరిగిపోతోంది. రోజువారీగా నమోదయ్యే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. కేంద్రం సూచనలతో పలు రాష్ట్రాల్లో ఆంక్షలు కూడా అమలు చేస్తున్నారు. 
 
రోజువారీగా నమోదయ్యే కరోనా పాజివిట్ కేసుల సంఖ్యతో పాటు.. మరణాలు కూడా పెరుగిపోతున్నాయి. దీంతో దేశ వ్యాప్తంగా ఆందోళన నెలకొంది. కేంద్రం సూచనలతో పలు ప్రాంతాల్లో ఆంక్షలు కూడా అమలు చేస్తున్నారు. 
 
ఇదిలావుంటే, కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ గురువారం వెల్లడించిన కరోనా బులిటన్ మేరకు గడిచిన 24 గంటల్లో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. ముంళవారం మొత్తం 3303 పాజిటివ్ కేసులు నమోదు కాగా బుధవారం అదనంగా మరో 376 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం దేశంలో 16,980 యాక్టివ్ కేసులు ఉండగా, ప్రస్తుంత రోజువారీ పాజిటివిటీ రేటు 0.66 శాతంగా ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments