Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో పెరుగుతున్న కరోనా వ్యాప్తి : నాలుగో అల హెచ్చరికలు

Webdunia
గురువారం, 28 ఏప్రియల్ 2022 (11:59 IST)
దేశంలో కరనా వైరస్ వ్యాప్తి పెరిగిపోతోంది. రోజువారీగా నమోదయ్యే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. కేంద్రం సూచనలతో పలు రాష్ట్రాల్లో ఆంక్షలు కూడా అమలు చేస్తున్నారు. 
 
రోజువారీగా నమోదయ్యే కరోనా పాజివిట్ కేసుల సంఖ్యతో పాటు.. మరణాలు కూడా పెరుగిపోతున్నాయి. దీంతో దేశ వ్యాప్తంగా ఆందోళన నెలకొంది. కేంద్రం సూచనలతో పలు ప్రాంతాల్లో ఆంక్షలు కూడా అమలు చేస్తున్నారు. 
 
ఇదిలావుంటే, కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ గురువారం వెల్లడించిన కరోనా బులిటన్ మేరకు గడిచిన 24 గంటల్లో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. ముంళవారం మొత్తం 3303 పాజిటివ్ కేసులు నమోదు కాగా బుధవారం అదనంగా మరో 376 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం దేశంలో 16,980 యాక్టివ్ కేసులు ఉండగా, ప్రస్తుంత రోజువారీ పాజిటివిటీ రేటు 0.66 శాతంగా ఉంది. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments