Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్‌లో పెరిగిన కరోనా - కొత్తగా 19 పాజిటివ్ కేసులు

Webdunia
బుధవారం, 8 ఏప్రియల్ 2020 (21:01 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా మరో 19 కేసులు నమోదయ్యాయి. వీటితో కలుపుకుని ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసులు 348కు చేరాయి. ఈ మేరకు ఏపీ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఓ హెల్త్ బులిటెన్‌ను విడుదల చేసింది. 
 
ఈ ప్రకటన మేరకు.. బుధవారం ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరిగిన కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షల్లో ఈ 19 కేసులు వెల్లడైనట్టు పేర్కొంది. ఇందులో గుంటూరులో 8, అనంతపురంలో 7, ప్రకాశఁలో 3, వెస్ట్ గోదావరిలో ఒక కేసు నమోదైంది. అలాగే, ముగ్గుర కరోనా బాధితులు చికిత్స ముగించుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. జిల్లాల వారీగా కేసులను పరిశీలిస్తే, 
 
అనంతపురం 13, చిత్తూరు 20, ఈస్ట్ గోదావరి 11, గుంటూరు 49, కడప 28, కృష్ణ 35, కర్నూలు 75, నెల్లూరు 48, ప్రకాశం 27, విశాఖపట్టణం 20, వెస్ట్ గోదావరి 22 చొప్పున నమోదు కాగా, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments