Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో విజృంభిస్తోన్న కరోనా.. 299 పాజిటివ్ కేసులు

Webdunia
ఆదివారం, 17 జనవరి 2021 (13:30 IST)
తెలంగాణలో కరోనా విజృంభిస్తుంది. నిన్న రాత్రి 8 గంటల వరకు 33,298 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 299 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆదివారం ఉదయం బులిటెన్ వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 2,91,666కి చేరింది. 
 
కాగా శుక్రవారం కరోనాతో ఇద్దరు మృతి చెందగా.. ఇప్పటివరకు కొవిడ్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 1,577కి చేరింది. కరోనా నుంచి నిన్న 379 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య 2,85,898కి చేరింది. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 4,191 ఉండగా..వీరిలో 2,395 మంది హోం ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య మొత్తం 74,61,687కి చేరింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments