Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వైరస్ నీటి ద్వారా సంక్రమిస్తుందా?

Webdunia
మంగళవారం, 7 డిశెంబరు 2021 (11:29 IST)
కరోనా వైరస్ క్రమంగా విజృభిస్తోంది. తగ్గినట్లే తగ్గి మళ్లీ వ్యాపిస్తోంది. ఇంకోవైపు ఒమిక్రాన్ కేసులు కూడా ప్రపంచాన్ని భయపెడుతున్నాయి. కరోనావైరస్ తగ్గిందనుకుంటున్నారు కానీ అది మళ్లీ పెరుగుతోంది.

 
ఈ కరోనా వైరస్ తాగునీరు ద్వారా వస్తుందా అని కొందరికి సందేహాలున్నాయి. ఐతే నీటి ద్వారా COVID-19 వ్యాప్తి చెందదు అంటున్నారు వైద్యులు. ఈత కొలనులో లేదా చెరువులో ఈత కొట్టినట్లయితే ఆ నీటి ద్వారా కరోనా రాదు.

 
కానీ రద్దీగా ఉండే స్విమ్మింగ్ పూల్‌కి వెళితే, ఇతర వ్యక్తులతో సన్నిహితంగా ఉంటే, వారికి కరోనా వుంటే మాత్రం సమస్యే. వారికి వున్న కరోనావైరస్ కచ్చితంగా సోకే అవకాశం ఎక్కువ. కనుక రద్దీగా వుండే ప్రదేశాల్లోకి వెళ్లకపోవడం మంచిది.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments