కరోనావైరస్ నియంత్రణ సాధ్యమే డబ్ల్యూహెచ్ఓ

Webdunia
శనివారం, 11 జులై 2020 (17:34 IST)
కరోనా వైరస్ విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక వ్యాఖ్యలు చేసింది.కరోనా మహ మ్మారిని నియంత్రించడం  ఇంకా సాధ్యమేనని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అడ్నోమ్ జెబ్రేస్ చెప్పారు. ఇటలీ, స్పెయిన్, దక్షిణ కొరియా మరియు ముంబైలకు చెందిన ధారావిలను ఉదహరిస్తూ ఈ వ్యాఖ్యలు చేసారు. ఈ ప్రదేశాలలో పరిస్థితి చాలా ఘోరంగా ఉందని అయితే వేగంగా చర్యలు అదుపులో వచ్చాయని చెప్పారు. పరిమితులు తొలగించబడిన చోట ఇన్పెక్షన్ పెరుగుతోంది.
 
వేగంగా పరీక్షలు చేసి వేరుచేయడం, రోగులందరికీ చికిత్స చేయడం ద్వారా కరోనా గొలుసును విచ్చిన్నం చేయడం, సంక్రమణను తొలగించడం సాధ్యమని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ చెప్పారు. ప్రతి దేశానికి కొన్ని పరిమితులు వున్నాయని, పరిమితులు తొలగించబడుతున్న చోట సంక్రమణ కేసులు పెరుగుతున్నాయని అటువంటి పరిస్థితిలో ప్రజలందరూ బాధ్యతగా ఉంటే ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పారు.
 
చైనాలో ఉద్యమించిన కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా అభివృద్ధి చెందిందని తెలియజేసారు. 2019 డిసెంబరు నుండి ప్రపంచంలోని 196 దేశాలలో 1.26 కోట్ల కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు 5.59 లక్షల మంది మరణించారు. భారతదేశంలో 8.21 లక్షల కేసులు ఉండగా ప్రస్తుతం 22 వేల మంది మరణించారని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్‌లో సంక్రాంతి సందడి... కొత్త సినిమా పోస్టర్లు రిలీజ్

జన నాయగన్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు - హైకోర్టులోనే తేల్చుకోండి..

ఏనుగుల వేట ప్రేరణ తో కటాలన్ - ఆంటోనీ వర్గీస్‌ను ఫస్ట్ లుక్‌

ఆకాష్ - భైరవి అర్థ్యా జంటగా కొత్త మలుపు లుక్

పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కలయికలో చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ నూతన సంవత్సరంలో సాధారణ అలవాట్ల కోసం పెద్ద తీర్మానాలను చేసుకున్న అనన్య పాండే

సరే, మీరు పిల్లల్ని పంపడంలేదుగా, మే జారుతాం: జర్రున జారుతున్న కోతులు (video)

అద్భుతమైన కళాత్మక వస్త్రశ్రేణితో ఈ సంక్రాంతి సంబరాలను జరుపుకోండి

దక్షిణ భారతదేశంలో విస్తరిస్తున్న గో కలర్స్, హైదరాబాద్‌ ఏఎస్ రావు నగర్‌లో కొత్త స్టోర్ ప్రారంభం

ఏ ఆహారం తింటే ఎముకలు పటిష్టంగా మారుతాయి?

తర్వాతి కథనం
Show comments