Webdunia - Bharat's app for daily news and videos

Install App

భయం లేదు.. కరోనా వైరస్ బాధితులు కోలుకుంటున్నారు

Webdunia
శనివారం, 6 జూన్ 2020 (22:02 IST)
దేశంలో లాక్ డౌన్ కారణంగా కరోనా బాధితుల సంఖ్య 2 లక్షలను దాటింది. ఈ నేపథ్యంలో కరోనా కట్టడి కోసం పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో చర్యలు, నియమనిబంధనలను అమలుచేస్తున్నాయి. ఫలితంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతున్నాయని చెపుతున్నారు.
 
ఇప్పటికే సుమారు లక్ష మందికి పైగా కరోనా చికిత్స తీసుకుని కోలుకున్నారని గణాంకాలు తెలియజేస్తున్నాయి. కరోనా వైరస్ బాధితులు, కోలుకున్నవారి సంఖ్య క్రింది విధంగా వుంది. బాధితుల సంఖ్య - 2,26,770 వుండగా మృతుల సంఖ్య 6,348, చికిత్సతో బయటపడినవారు 1,09,462 మంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments