Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో మరింతగా తగ్గిన కరోనా కేసులు - కలవరపెడుతున్న ఎక్స్ఈ

Webdunia
గురువారం, 7 ఏప్రియల్ 2022 (12:28 IST)
దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు బాగా తగ్గిపోయాయి. అదేసమయంలో ఎక్స్ఈ కరోనా వేరియంట్ ఇపుడు కలవరపాటుకు గురిచేస్తుంది. ముంబైలో తొలి ఎక్స్ఈ వేరియంట్ కేసు నమోదైంది. 
 
ఇదిలావుంటే, గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 1033 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. క్రితం రోజుతో పోల్చుకుంటే మరింతగా తగ్గాయి. మరోవైపు, కరోనా బాధితుల్లో 1,222 మంది కోలుకోగా, 43 మంది చనిపోయారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 11,639 కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయి. 
 
ఇదిలావుంటే, దేశంలో కరోనా వైరస్ వెలుగు చూసినప్పటి నుంచి ఇప్పటివరకు మొత్తం 4.3 కోట్ల మందికి ఈ వైరస్ సోకింది. వీరిలో 4,24,98,789 మంది కోలుకున్నారు. మొత్తం 5,21,530 మంది ప్రాణాలు కోల్పోయారు. రికవరీ రేటు 98.76 శాతంగా ఉంది. మరోవైపు, కరోనా కొత్త వేరియంట్ ఎక్స్ఈ కలవరపెడుతుంది. ఈ తొలి కేసు ముుంబైలో నమోదైనట్టు వార్తలు వస్తుంటే, కేంద్ర మాత్రం అలాంటిదేమీ లేదని చెబుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ ఫిల్మ్ ఘాటీ రిలీజ్ డేట్ ఫిక్స్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ సినిమా నుంచి ఓనమ్ లిరికల్ సాంగ్

Vijay Deverakonda: బెట్టింగ్ యాప్ గురించి క్లారిఫై ఇచ్చిన విజయ్ దేవరకొండ

రేణూ దేశాయ్ నటించిన బ్యాడ్ గాళ్స్ అమ్మోరులా వుంటుంది : డైరెక్టర్ మున్నా

C Kalyan : నిర్మాత సీ కళ్యాణ్ తో ఫిల్మ్ ఫెడరేషన్ ప్రతినిధులు సమావేశం - రేపు తుది తీర్పు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

Drumstick Leaves: బరువును తగ్గించే మునగాకు.. వారంలో 3సార్లు మహిళలు తీసుకుంటే...?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

తర్వాతి కథనం
Show comments