Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో కరోనా రిస్క్ జోన్లు ఇవే... సమూహ వ్యాప్తికి ఛాన్స్!

Webdunia
బుధవారం, 6 మే 2020 (09:30 IST)
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ జోరుకు బ్రేకులు పడ్డాయని చెప్పొచ్చు. గత కొన్ని రోజులుగా అతి తక్కువ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. దీంతో బుధవారం నుంచి ఉదయం నుంచి రాత్రి 7 గంటల వరకు అన్ని సడలింపులు ఇచ్చారు. మద్యం షాపులు కూడా తెరిచేందుకు ఆ రాష్ట్రం అనుమతి ఇచ్చింది. కేంద్రం మార్గదర్శకాల మేరకు తెలంగాణాలో అన్ని సంస్థలు, కార్యాలయాలు పని చేయనున్నాయి. 
 
అయితే, తెలంగాణాలో మూడు జిల్లాలు మాత్రం అత్యంత ప్రమాదకారిగా మారినట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఈ జిల్లాలను రెడ్‌ జోన్లుగా ప్రకటించారు. అందువల్ల ఆ జిల్లాల్లో ఇతరులు వెళ్లరాదని ఆయన విజ్ఞప్తి చేశారు. పైగా, ఈ జిల్లాల్లో సమూహ వ్యాప్తి (కమ్యూనిటీ స్ప్రెడ్) జరిగే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. 
 
అలాగే, తెలంగాణాలో నమోదైన మొత్తం 1096 కేసుల్లో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ ప్రాంతాల్లోనే ఏకంగా 726 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మూడు జోన్లలోనే 25 మంది చనిపోయారని గుర్తుచేశారు. అందువల్ల ఈ మూడు జోన్లతో పాటు.. మూడు జిల్లాల్లో కఠినమైన ఆంక్షలు విధించినట్టు ఆయన తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments