దహీ పూరీ ఎలా చేయాలి..?

Webdunia
మంగళవారం, 5 మార్చి 2019 (11:08 IST)
కావలసిన పదార్థాలు:
పానీ పూరీలు - 6
ఉప్పు - తగినంత
కారం - తగినంత
జీలకర్రపొడి - అరస్పూన్
బంగాదుంపలు - 2
బఠాణీలు - అరకప్పు
గ్రీనీ చట్నీ - కొద్దిగా
ఖట్టామీఠా చట్నీ - కొద్దిగా
సన్న కారప్పూస - కొద్దిగా
పెరుగు - 1 కప్పు
నల్ల ఉప్పు - కొద్దిగా
టమోటా - 1
ఉల్లిపాయ - 1.
 
తయారీ విధానం:
ముందుగా పెరుగులో కొద్దిగా ఉప్పు, నల్ల ఉప్పు, చాట్ మసాలా, కొద్దిగా జీలకర్ర పొడి వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బంగాళాదుంపలను ఉడికించి.. తొక్క తీసి మెదపాలి. బఠాణీని ఉడికించుకోవాలి. ఆ తరువాత ఒక పాత్రలో ఉడికించిన బంగాళాదుంపలు, బఠాణీలు, ఉప్పు, కారం, జీలకర్ర పొడి, చాట్‌ మసాలా వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. 
 
ఆపై ఒక ప్లేట్‌లో పానీపూరీలను ఉంచి మధ్యలో చిన్నగా రంధ్రం చేయాలి. ఇప్పుడు బంగాళాదుంప మిశ్రమం కొద్ది కొద్దిగా అందులో పెట్టి దానిపై స్పూన్ పెరుగు, ఖట్టామీఠా చట్నీ, గ్రీన్ చట్నీ, ఉల్లి తరగు, కారప్పూస వేసుకోవాలి. చివరగా మళ్లీ పెరుగు వేసి తింటే.. ఎంతో రుచిగా ఉంటుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

భవిష్యత్‌లో సింధ్‌ ప్రాంతం భారత్‌లో కలవొచ్చు : కేంద్ర మంత్రి రాజ్‌నాథ్

బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీకి భారీ వర్ష సూచన

సి.కళ్యాణ్‌ను ఎన్‌కౌంటర్ చేస్తే ఆ బాధ ఏంటో తెలుస్తుంది? 'ఐబొమ్మ' రవి తండ్రి

విమాన ప్రయాణికులకు శుభవార్త ... త్వరలో తీరనున్న రీఫండ్ కష్టాలు...

ఎక్కడో తప్పు జరిగింది... కమిటీలన్నీ రద్దు చేస్తున్నా : ప్రశాంత్ కిషోర్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యోగి ఆదిత్యనాథ్‌ కు అఖండ త్రిశూల్‌ ని బహూకరించిన నందమూరి బాలకృష్ణ

Prabhas: ప్రతి రోజూ ఆయన ఫొటో జేబులో పెట్టుకుని వర్క్ చేస్తున్నా : డైరెక్టర్ మారుతి

ప్రభాస్ స్పిరిట్ మూవీ ప్రారంభమైంది... చిరంజీవి ముఖ్య అతిథిగా..

మతం పేరుతో ఇతరులను చంపడం - హింసించడాన్ని వ్యతిరేకిస్తా : ఏఆర్ రెహ్మాన్

సినీ నటి హేమకు కర్నాటక కోర్టులో ఊరట.. డ్రగ్స్ కేసు కొట్టివేత

తర్వాతి కథనం
Show comments