Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒక్క పోస్టు కోసం 10 వేల మంది నిరుద్యోగులు పోటీ.. ఎక్కడ?

Webdunia
ఆదివారం, 2 అక్టోబరు 2022 (11:33 IST)
ఉన్నది ఒకే ఒక్క ప్రభుత్వ ఉద్యోగం. ఈ ఉద్యోగం కోసం పోటీపడే నిరుద్యోగుల సంఖ్య 10 వేల పైచిలుకు మంది. వీరి కోసం రాష్ట్ర వ్యాప్తంగా 43 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయాల్సి వచ్చింది. ఇది దేశంలోని నిరుద్యోగ సమస్య తీవ్రతకు అద్దంపడుతోంది. ఈ పరిస్థితి హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని హమీర్‌పుర్‌ సాంకేతిక విశ్వవిద్యాలయంలో జూనియర్‌ ఆఫీస్‌ అసిస్టెంట్ పోస్టును భర్తీ చేయడానికి ఇటీవల నోటిఫికేషన్‌ విడుదల చేశారు. డిగ్రీ, కంప్యూటర్‌ డిప్లొమా విద్యార్హతలుగా ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని అందులో పేర్కొన్నారు.
 
దీంతో ఈ పోస్టుకు ఇప్పటివరకూ 22,410 మంది దరఖాస్తు చేసుకోగా, వారిలో ఫీజు చెల్లించిన 10,386 మందికి హాల్‌ టికెట్లు జారీ చేశారు. ఈ నెల 9న నిర్వహించే పరీక్ష కోసం రాష్ట్ర వ్యాప్తంగా 43 కేంద్రాలను ఏర్పాటుచేశారు. ఫీజు చెల్లించడానికి ఈ నెల 3 వరకూ గడువు ఉందని, ఆలోపు అభ్యర్థుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chinmayi: చిన్మయికి గంగై అమరన్ మద్దతు-సార్ ఆలోచించుకోండి.. సీఎం హౌస్ పక్కనే వుంది

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments