Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూజీసీ కీలక నిర్ణయం: పీజీ లేకుండానే పిహెచ్‌డి

Webdunia
బుధవారం, 15 జూన్ 2022 (19:12 IST)
యూజీసీ కీలక నిర్ణయం తీసుకుంది. పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ (పిజి) లేకుండానే పిహెచ్‌డి చేసే అవకాశం విద్యార్థులకు దక్కనుంది. ఈ మేరకు యుజిసి నిబంధనలు రూపొందించింది. 
 
పిహెచ్‌డి ప్రవేశాలకు సంబంధించి 'యుజిసి నిబంధనలు - 2022'ను జూన్‌ నెలాఖరున ప్రకటించనున్నారు. ఈ విధానం 2022-23 విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి రానుంది. 
 
నాలుగేళ్ల అండర్‌ గ్రాడ్యుయేషన్‌ కోర్సులో 7.5/10 సిజిపిఎతో ఉత్తీర్ణులైనవారు పిహెచ్‌డికి అర్హులని పేర్కొంది. ఎస్‌సి, ఎస్‌టి, ఒబిసి, విభిన్న ప్రతిభావంతులకు 0.5 మేర సిజిపిఎ తక్కువగా ఉన్నా అనుమతిస్తారు.

సంబంధిత వార్తలు

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments