Webdunia - Bharat's app for daily news and videos

Install App

టెన్త్, ఇంటర్, డిగ్రీ పూర్తి చేసి ఇంట్లో ఖాళీగా వున్నారా?

Webdunia
గురువారం, 23 ఏప్రియల్ 2020 (14:05 IST)
పదో తరగతి, ఐటీఐ, 12వ తరగతి, డిగ్రీ పూర్తి చేసి ఖాళీగా వున్నారా.. ఇంకెందుకు ఆలస్యం.. సౌత్ ఈస్ట్రన్ రైల్వేలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా అసిస్టెంట్ లోకో పైలట్, క్లర్క్‌తో పాటు ఇతర పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. 
 
ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి తేదీ 23 మే 2020. 617 పోస్టులకు గాను ఈ నోటిఫికేషన్ విడుదల అయ్యింది. సౌత్ ఈస్ట్రన్ రైల్వేస్ పరిధిలో ఉద్యోగాలుంటాయి. వయోపరిమితి 18 ఏళ్ల నుంచి 47 ఏళ్ల వరకు వుంటుందని.. ఆన్‌లైన్ పరీక్ష, టైపింగ్ టెస్టు, డాక్యుమెంట్ వెరిఫికేషన్‌ అన్నీ ఆన్‌లైన్‌లో వుంటుందని సౌత్ ఈస్ట్రన్ రైల్వేస్ తెలిపింది. ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదని సౌత్ ఈస్ట్రన్ రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది. 

సంబంధిత వార్తలు

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

సింబా లో శక్తివంతమైన పాత్రలో అనసూయ భరద్వాజ్

ఆ హీరోయిన్ల విషయంలో ఎందుకు అలా అడుగుతారో అర్థం కాదు : సోనాక్షి సిన్హా

భార్య భర్తల అహం తో విద్య వాసుల అహం చిత్రం - ట్రైలర్ కు స్పందన

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments