Webdunia - Bharat's app for daily news and videos

Install App

టెన్త్, ఇంటర్, డిగ్రీ పూర్తి చేసి ఇంట్లో ఖాళీగా వున్నారా?

Webdunia
గురువారం, 23 ఏప్రియల్ 2020 (14:05 IST)
పదో తరగతి, ఐటీఐ, 12వ తరగతి, డిగ్రీ పూర్తి చేసి ఖాళీగా వున్నారా.. ఇంకెందుకు ఆలస్యం.. సౌత్ ఈస్ట్రన్ రైల్వేలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా అసిస్టెంట్ లోకో పైలట్, క్లర్క్‌తో పాటు ఇతర పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. 
 
ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి తేదీ 23 మే 2020. 617 పోస్టులకు గాను ఈ నోటిఫికేషన్ విడుదల అయ్యింది. సౌత్ ఈస్ట్రన్ రైల్వేస్ పరిధిలో ఉద్యోగాలుంటాయి. వయోపరిమితి 18 ఏళ్ల నుంచి 47 ఏళ్ల వరకు వుంటుందని.. ఆన్‌లైన్ పరీక్ష, టైపింగ్ టెస్టు, డాక్యుమెంట్ వెరిఫికేషన్‌ అన్నీ ఆన్‌లైన్‌లో వుంటుందని సౌత్ ఈస్ట్రన్ రైల్వేస్ తెలిపింది. ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదని సౌత్ ఈస్ట్రన్ రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments