Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎంసీఏ ఇక మూడేళ్లు కాదు.. రెండేళ్లకే కుదించారు..

Webdunia
బుధవారం, 8 జులై 2020 (10:51 IST)
మూడేళ్ల పాటు చదవాల్సిన మాస్టర్స్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ (ఎంసీఏ) ఇకపై రెండేళ్లకే పరిమితం కానుంది. విద్యార్థులకు అఖిల భారత సాంకేతిక విద్యామండలి ఈ శుభవార్తను వినిపించింది. తద్వారా ఎంసీఏ చదవాలనుకునే వారికి ఈ కోర్సు మరింత సులభతరం చేసింది. ఈ విద్యాసంవత్సరం నుంచి కేవలం రెండేళ్లలోనే కోర్సు పూర్తి చేసే అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 
 
ఆరు సెమిస్టర్లకు బదులు రెండు సంవత్సరాల్లో 4 సెమిస్టర్లు పూర్తి చేస్తేనే పట్టా ఇవ్వనున్నారు. ఎంసీఏ కోర్సుకు ఆదరణ తగ్గిపోతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కోర్సు వ్యవధి కుదింపునకు గతేడాదే ఆమోద ముద్ర లభించడంతో ఈ సంవత్సరం నుంచి కొత్త విధానం అమలులోకి రానుంది. 2020-21 విద్యా సంవత్సరం నుంచి ఈ కొత్త విధానం అమలులోకి వస్తుందని అధికారులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments