Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎంసీఏ ఇక మూడేళ్లు కాదు.. రెండేళ్లకే కుదించారు..

Webdunia
బుధవారం, 8 జులై 2020 (10:51 IST)
మూడేళ్ల పాటు చదవాల్సిన మాస్టర్స్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ (ఎంసీఏ) ఇకపై రెండేళ్లకే పరిమితం కానుంది. విద్యార్థులకు అఖిల భారత సాంకేతిక విద్యామండలి ఈ శుభవార్తను వినిపించింది. తద్వారా ఎంసీఏ చదవాలనుకునే వారికి ఈ కోర్సు మరింత సులభతరం చేసింది. ఈ విద్యాసంవత్సరం నుంచి కేవలం రెండేళ్లలోనే కోర్సు పూర్తి చేసే అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 
 
ఆరు సెమిస్టర్లకు బదులు రెండు సంవత్సరాల్లో 4 సెమిస్టర్లు పూర్తి చేస్తేనే పట్టా ఇవ్వనున్నారు. ఎంసీఏ కోర్సుకు ఆదరణ తగ్గిపోతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కోర్సు వ్యవధి కుదింపునకు గతేడాదే ఆమోద ముద్ర లభించడంతో ఈ సంవత్సరం నుంచి కొత్త విధానం అమలులోకి రానుంది. 2020-21 విద్యా సంవత్సరం నుంచి ఈ కొత్త విధానం అమలులోకి వస్తుందని అధికారులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments