ఎంసీఏ ఇక మూడేళ్లు కాదు.. రెండేళ్లకే కుదించారు..

Webdunia
బుధవారం, 8 జులై 2020 (10:51 IST)
మూడేళ్ల పాటు చదవాల్సిన మాస్టర్స్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ (ఎంసీఏ) ఇకపై రెండేళ్లకే పరిమితం కానుంది. విద్యార్థులకు అఖిల భారత సాంకేతిక విద్యామండలి ఈ శుభవార్తను వినిపించింది. తద్వారా ఎంసీఏ చదవాలనుకునే వారికి ఈ కోర్సు మరింత సులభతరం చేసింది. ఈ విద్యాసంవత్సరం నుంచి కేవలం రెండేళ్లలోనే కోర్సు పూర్తి చేసే అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 
 
ఆరు సెమిస్టర్లకు బదులు రెండు సంవత్సరాల్లో 4 సెమిస్టర్లు పూర్తి చేస్తేనే పట్టా ఇవ్వనున్నారు. ఎంసీఏ కోర్సుకు ఆదరణ తగ్గిపోతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కోర్సు వ్యవధి కుదింపునకు గతేడాదే ఆమోద ముద్ర లభించడంతో ఈ సంవత్సరం నుంచి కొత్త విధానం అమలులోకి రానుంది. 2020-21 విద్యా సంవత్సరం నుంచి ఈ కొత్త విధానం అమలులోకి వస్తుందని అధికారులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Polishetty : భీమవరం బల్మా గీతంతో గాయకుడిగా అదరగొట్టిన నవీన్‌ పొలిశెట్టి

Manoj: కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు : మంచు మనోజ్

అశ్విని దత్ ప్రజెంట్స్ లో జయకృష్ణ ఘట్టమనేని చిత్రం శ్రీనివాస మంగాపురం

యాంకర్ శివజ్యోతి ఆధార్ కార్డును టిటిడి బ్లాక్ చేసిందా? (video)

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం నిర్మిస్తున్నతిమ్మరాజుపల్లి టీవీ మూవీ ఫస్ట్ సింగిల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

తర్వాతి కథనం
Show comments