Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫేస్‌బుక్‌లో ఎక్కువసేపు గడిపిన యువతి.. కిడ్నాప్ చేసి అత్యాచారం.. ఎలా?

Webdunia
బుధవారం, 8 జులై 2020 (10:41 IST)
దేశంలో మహిళలపై వేధింపులు, అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. ఫేస్‌బుక్ వేదికగా మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ముంబైలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సెంట్రల్ ముంబైలోని అగ్రిపాడాకు చెందిన ఓ 13ఏళ్ల బాలిక ఫేస్‌బుక్‌లో ఎక్కువసేపు గడిపేది. ఈ క్రమంలోనే ఓ యువకుడి (22)తో ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడింది. 
 
అయితే సదరు యువకుడు ఆ బాలికను నమ్మించి కిడ్నాప్ చేశాడు. ఆపై నలుగురు స్నేహితులతో కలిసి రాజస్థాన్‌ తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే జూలై ఒకటో తేదీన సదరు బాలిక కనపడకపోవడంతో పోలీసులకు ఆమె తల్లి ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు బాలిక ఫేస్‌బుక్‌లో ఓ యువకుడితో సన్నిహితంగా ఉండడాన్ని గుర్తించారు. 
 
దాని ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు రాజస్థాన్‌లోని జల్వాడ్, మధ్యప్రదేశ్‌లోని రాజ్‌ఘర్‌కు వెళ్లి అత్యాచారం చేసిన ప్రధాన నిందితుడితో పాటు అతడికి సహకరించిన నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. 13 సంవత్సరాల బాలికపై అత్యాచారం చేసిన నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అడివి శేష్ పాన్-ఇండియన్ థ్రిల్లర్ డకాయిట్ ఫైర్ థీమ్ రిలీజ్

దేవిక అండ్ డానీ వంటి వెబ్ సిరీస్ చేయ‌టం నా అదృష్టం : హీరోయిన్ రీతూవ‌ర్మ‌

పవన్ కళ్యాణ్ "హరిహర వీరమల్లు" చిత్రం మళ్లీ వాయిదానా?

Tarun Bhaskar: నాన్న కి కో వస్తే కామన్ గా తిట్టే పదం బద్మాష్ : తరుణ్ భాస్కర్

Rana: నాయుడు కుటుంబం ఏ ప‌నిని అసంపూర్తిగా చేయ‌దు అనేదే రానా నాయుడు సీజ‌న్‌2

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

తర్వాతి కథనం
Show comments