Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్కూల్ బ్యాగ్ బరువును తగ్గించేందుకు ఢిల్లీ సర్కారు రెడీ..

Webdunia
సోమవారం, 3 డిశెంబరు 2018 (12:47 IST)
దేశ రాజధాని నగరం ఢిల్లీలోని విద్యార్థులకు స్కూల్ బ్యాగ్ బరువు తగ్గిపోయింది. ఒకటి, రెండు తరగతులకు పుస్తకాల బరువును తగ్గించే దిశగా ఆ రాష్ట్ర సర్కారు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గత వారమే పాఠశాలలకు సర్క్యులర్ అందిన సంగతి తెలిసిందే. 
 
ఒకటి, రెండు తరగతులకు 1.5 కేజీల బరువు కంటే అధికంగా వుండకూడదని, మూడవ తరగతి నుంచి ఐదు తరగతి వరకు (3 కేజీలు), ఆరవ తరగతి నుంచి-7వ తరగతి వరకు (నాలుగు కేజీలు), 8-9 తరగతులకు (4.5 కేజీలు), పదవ తరగతి విద్యార్థులకు ఐదు కేజీల బరువు వుండాలని కేంద్ర ప్రభుత్వం సర్క్యులర్ పంపిన నేపథ్యంలో ఢిల్లీ సర్కారు ఈ నిర్ణయాన్ని ఆచరణలో పెట్టింది. 
 
కేంద్రం పంపిన సర్కారు మేరకు ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు పుస్తకాల బరువును నియంత్రించే విధానాన్ని అమలు పరచనున్నట్లు వెల్లడించింది. విద్యార్థి దశ పుస్తకాల బరువును మితంగా మోస్తే సరిపోతుందని.. బరువున్న బ్యాగులను మోయడం ద్వారా విద్యార్థులకు వెన్ను సంబంధిత సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని కేంద్రం పంపిన సర్క్యులర్‌లో తెలిపిన సంగతి తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

త్రిబాణధారి బార్బరిక్ లో ఉదయ భాను స్టెప్పులు స్పెషల్ అట్రాక్షన్

Sudheer Babu: ఏ దర్శకుడు అడిగినా నేను ప్రవీణ్‌ పేరు చెబుతా : సుధీర్‌ బాబు

మీకోసం ఇక్కడిదాకా వస్తే ఇదా మీరు చేసేది, చెప్పు తెగుద్ది: యాంకర్ అనసూయ ఆగ్రహం (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments