Webdunia - Bharat's app for daily news and videos

Install App

25న వెల్లడికానున్న సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు

Webdunia
బుధవారం, 21 జులై 2021 (18:29 IST)
బక్రీద్ పండుగను పురస్కరించుకుని బుధవారం విడుదల కావాల్సిన పరీక్షా ఫలితాలను సీబీఎస్ఈ ఈ నెల 25వ తేదీకి వాయిదావేసింది. అలాగే, పదో తరగతి ఫలితాలను కూడా వెల్లడించలేదు. 
 
దీనిపై పరీక్షల కంట్రోల్ సన్యం భరద్వాజ్ స్పందిస్తూ, బక్రీద్ పండుగ కారణంగా గెజిట్‌లో సెలవు రోజు అనీ, కానీ బుధవారం సీబీఎస్ఈ అధికారులకు మాత్రం సెలవు లేదన్నారు. 12 వ తరగతి ఫలితాలను సిద్ధం చేసి విడుదల చేయాల్సి ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు పరీక్షా కంట్రోలర్ సన్యం భరద్వాజ్ తెలిపారు. 
 
అదేవిధంగా, సిబిఎస్ఇ 12వ తరగతి ఫలితాలను ఖరారు చేసే చివరి తేదీని జూలై  25 సాయంత్రం 5కు పొడిగించింది. గడువు సమయంలోపు ఫలితాల వెల్లడి కోసం పాఠశాలలకు సహాయం చేయడానికి, సిబిఎస్ఇ ప్రాంతీయ కార్యాలయాలు వారి ప్రధాన కార్యాలయంలోని పరీక్షా విభాగం ఉదయం 10 నుండి సాయంత్రం 5 గంటల వరకు పనిచేస్తుందని ఆయన తెలిపారు. 
 
2020లో 10వ తరగతి ఫలితం జూలై 15న ప్రకటించారు. గత సంవత్సరం, కరోనావైరస్ వ్యాప్తి గరిష్ట స్థాయికి చేరుకునే సమయానికే బోర్డు 10వ తరగతి కోసం చాలా పరీక్షలను నిర్వహించింది. అందువల్ల ఫలితాలను ప్రకటించగలిగారు. ఈసారి పరీక్షలు నిరవహించే పరిస్థితి లేకపోవడంతో పరీక్షలు జరగలేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అలనాటి అందాల తార బి.సరోజా దేవి ఇకలేరు... చంద్రబాబు - పవన్ నివాళలు

Vishal: కార్తీ, జీవా ముఖ్య అతిథులుగా విశాల్ 35వ చిత్రం చెన్నైలో పూజా కార్యక్రమాలు

బి.సరోజాదేవి ఆత్మకు శాంతి చేకూరాలి : పవన్ కళ్యాణ్, బాలక్రిష్ణ

దివికేగిన అలనాటి నటి సరోజా దేవి: ఏకంగా 180 చిత్రాలు నటించారు.. తెలుగులో ఎన్ని సినిమాలు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

శ్వాసనాళ సంబంధ వ్యాధులకు కారణమయ్యే రెస్పిరేటరీ సింశైషియల్ వైరస్‌పై అవగాహన, టీకాల అవసరం

తర్వాతి కథనం
Show comments