Webdunia - Bharat's app for daily news and videos

Install App

అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ (ఏఈఈ) పరీక్షల రీ షెడ్యూల్ జారీ

Webdunia
గురువారం, 30 మార్చి 2023 (16:53 IST)
అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ (ఏఈఈ) పోస్టుల భర్తీకి నిర్వహించే పరీక్షల రీ-షెడ్యూల్ తేదీను తాజాగా ప్రకటించారు. మే నెల 8, 9, 21వ తేదీల్లో ఈ పరీక్షలను నిర్వహించనున్నట్టు తాజాగా ప్రకటించారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్ పీఎస్సీ) అధికారుల కీలక నిర్ణయం తీసుకున్నారు. 
 
ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్లకు సంబంధించిన పరీక్షలను మే 8న అగ్రికల్చర్ ఇంజనీర్లకు సంబంధించిన పరీక్షను మే 9న నిర్వహిస్తారు. సివిల్ ఇంజనీర్ పోస్టులకు సంబంధించిన పరీక్షను మే 21వ తేదీన ఓఎంఆర్ షీట్ విధానంలో నిర్వహించాలని నిర్వహించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చౌర్య పాఠం బాగుందంటున్నారు అందరూ వచ్చి చూడండి : త్రినాథరావు నక్కిన

మైథికల్ థ్రిల్లర్ జానర్‌ లో నాగ చైతన్య 24వ చిత్రం

Srinidhi Shetty: రామాయణంలో సీత క్యారెక్టర్ ని రిజెక్ట్ చేయలేదు: శ్రీనిధి శెట్టి

శర్వా, సంపత్ నంది కాంబినేషన్ చిత్రంలో నాయికగా అనుపమ పరమేశ్వరన్

Yamudu: ఆసక్తి కలిగేలా జగదీష్ ఆమంచి నటించిన యముడు కొత్త పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

తర్వాతి కథనం
Show comments