Webdunia - Bharat's app for daily news and videos

Install App

అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ (ఏఈఈ) పరీక్షల రీ షెడ్యూల్ జారీ

Webdunia
గురువారం, 30 మార్చి 2023 (16:53 IST)
అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ (ఏఈఈ) పోస్టుల భర్తీకి నిర్వహించే పరీక్షల రీ-షెడ్యూల్ తేదీను తాజాగా ప్రకటించారు. మే నెల 8, 9, 21వ తేదీల్లో ఈ పరీక్షలను నిర్వహించనున్నట్టు తాజాగా ప్రకటించారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్ పీఎస్సీ) అధికారుల కీలక నిర్ణయం తీసుకున్నారు. 
 
ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్లకు సంబంధించిన పరీక్షలను మే 8న అగ్రికల్చర్ ఇంజనీర్లకు సంబంధించిన పరీక్షను మే 9న నిర్వహిస్తారు. సివిల్ ఇంజనీర్ పోస్టులకు సంబంధించిన పరీక్షను మే 21వ తేదీన ఓఎంఆర్ షీట్ విధానంలో నిర్వహించాలని నిర్వహించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments