Webdunia - Bharat's app for daily news and videos

Install App

పసిడి ధర పడిపోయింది.. బంగారం తగ్గినా.. వెండి మాత్రం..?

Webdunia
గురువారం, 17 జూన్ 2021 (10:18 IST)
ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు మొదలైన వాటిపై బంగారం ధరలు ప్రభావం చూపుతాయన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం బంగారం ధర మళ్లీ తగ్గింది. 
 
బంగారం రేట్లు తగ్గినా.. వెండి మాత్రం పెరిగింది. హైదరాబాద్ మార్కెట్‌‌లో గురువారం బంగారం ధరలు తగ్గాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.160 క్షీణించింది. దీంతో పసిడి రేటు రూ.49,470కు తగ్గింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర చూస్తే రూ.150 తగ్గుదలతో రూ.45,350కు క్షీణించింది.
 
అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం ధర తగ్గింది. 2.31 శాతం దిగొచ్చింది. దీంతో పసిడి రేటు ఔన్స్‌కు 1818 డాలర్లకు క్షీణించింది. ఇక వెండి రేటు ఎలా వుంది అనేది చూస్తే.. వెండి రేటు రూ.300 పెరిగింది. దీంతో కేజీ వెండి ధర రూ.76,200కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్‌కు 2.32 శాతం తగ్గుదలతో 27.17 డాలర్లకు పడిపోయింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments