అది రైల్వే స్టేషన్ కాదు.. నక్షత్ర హోటల్.. తిరుపతి స్టేషన్‌లో లగ్జరీ సౌకర్యాలు

Webdunia
ఆదివారం, 13 జనవరి 2019 (14:44 IST)
దేశంలో ఉన్న రైల్వే స్టేషన్లు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రైల్వే స్టేషన్లలో అరకొరగా సౌకర్యాలు ఉంటాయనీ, కనీసం తాగేందుకు కూడా చుక్కనీరు లభించని ప్రతి ఒక్కరి అభిప్రాయం. అలాంటి రైల్వే స్టేషన్లలో నక్షత్ర హోటల్ సౌకర్యాలు లభిస్తే. లభిస్తేకాదు.. నిజంగాన సమకూర్చారు. అదికూడా ఎక్కడో కాదు. తిరుపతి రైల్వే స్టేషన్. 
 
తిరుపతికి వచ్చి వెంకన్న స్వామిని దర్శనం చేసుకునే ప్రయాణికులకు నిజంగానే ఈ సౌకర్యాలు ఒక వింత అనుభూతిని కల్పిస్తాయి. 'అతిథి' ప్రీమియర్ లాంజ్ పేరుతో తిరుపతి రైల్వే స్టేషన్‌లో అత్యాధునిక సౌకర్యాలను కల్పించారు. ఈ అతిథి లాంజ్‌ను త్వరలోనే ప్రారంభించనున్నారు. 
 
ఈ విషయంతో పాటు కొన్ని ఫోటోలను కేంద్ర రైల్వే మంత్రి పియూష్ గోయల్ ఆదివారం ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. ఈ ఫోటోలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ లాంజ్‌లో సౌకర్యవంతమైన రీక్లయినర్ సీట్లు, లగ్జరీగా ఉండే విశ్రాంతి గదులు కనిపిస్తున్నాయి. శ్రీ వెంకటేశ్వరుని నిలువెత్తు చిత్రపటం కూడా ఉంది. కాగా, ఇదే స్టేషన్‌లో త్వరలోనే ఓ మల్టీప్లెక్స్ కూడా రానుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

2025లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా పవన్ కళ్యాణ్ "ఓజీ"

నాకేం కాలేదు.. అంతా బాగానే వుంది... మా కారుకు దెబ్బ తగిలింది : విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ కారు ప్రమాదం.. హీరో సురక్షితం

Balakrishna: చిరంజీవి, బాలక్రిష్ణ సినిమాలు ఆగిపోవడానికి వారే కారకులా!

Naga Shaurya: మాస్ హీరోగా నిలబడేందుకు కష్టపడుతున్న నాగ శౌర్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments