బోనస్ కోసం భార్యాభర్తల కీచులాట.. కొడవలితో గొంతుకోసిన భర్త

Webdunia
ఆదివారం, 13 జనవరి 2019 (14:01 IST)
సంక్రాంతి పండుగను పురస్కరించుకుని రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం ఇస్తున్న సంక్రాంతి బోనస్ పలువురి ప్రాణాలు తీస్తోంది. సంక్రాంతి కానుక నగదులో భాగం ఇవ్వలేదని ఓ చెల్లిని అన్న హత్య చేశాడు. అలాగే, ఇపుడు ఓ భర్త తన భార్యను చంపేశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మదురై జిల్లా ఏళుమలై అనే గ్రామంలో ఆర్ రాజమ్మాళ్ (68)కు తెల్ల రేషన్ కార్డు ఉండటంతో ఆమెకు ప్రభుత్వం రూ.1000 సంక్రాంతి కానుకను అందజేసింది. ఇందులో తనకు కూడా భాగం ఇవ్వాలని భర్త రామన్ అడిగాడు. 
 
అందుకు ఆమె నిరాకరించింది. దీంతో వారిద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తాయి. క్షణికావేశంలో భార్యను కొడవలితో భర్త హత్య చేశాడు. ఈ ఘటన శనివారం జరిగింది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudheer: సుడిగాలి సుధీర్, దివ్యభారతి జంటగా G.O.A.T షూటింగ్ పూర్తి

ఆకాష్ జగన్నాథ్ ఆవిష్కరించిన వసుదేవసుతం టైటిల్ సాంగ్

Roshan: రోషన్ హీరోగా పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా ఛాంపియన్

Janhvi Kapoor: రూటెడ్ మాస్ పాత్రలో అచ్చియమ్మ గా జాన్వీ కపూర్

The Girlfriend: ది గర్ల్ ఫ్రెండ్ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది - ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments