స్పైస్ జెట్‌ సరికొత్త ఆఫర్.. ఒక కిలోమీటర్‌కు రూ.1.75 పైసలు

Webdunia
బుధవారం, 6 ఫిబ్రవరి 2019 (14:15 IST)
స్పైస్‌జెట్ చౌక ధరల్లో విమాన టిక్కెట్‌లను ప్రకటించి బడ్జెట్ ఎయిర్‌లైన్స్‌లో తిరుగులేదనిపించింది. అంతర్జాతీయ మార్గాలలోనూ ఈ ఆఫర్లను ప్రకటించింది. ఈ మేరకు స్పైస్‌జెట్ ఓక ప్రకటనను వెలువరించింది. దీని ప్రకారం దేశీయంగా కిలోమీటర్‌కు 1.75 చొప్పున, అలాగే అంతర్జాతీయంగా కి.మీకు రూ. 2.5 చొప్పున విమాన టిక్కెట్‌లను ఆఫర్ చేయనున్నట్లు పేర్కొంది. 
 
దేశీయంగా ఒకవైపు ప్రయాణానికి అన్ని ఇతర ఛార్జీలను కలుపుకుని రూ.899గా, అంతర్జాతీయ రూట్లలో రూ.3699లకు ప్రారంభ ధరతో టిక్కెట్‌లను అందుబాటులోకి తెచ్చింది. ఈ సేల్ ఫిబ్రవరి 5న ప్రారంభమై ఫిబ్రవరి 9న ముగుస్తుంది. కాగా ఇలా కొనుగోలు చేసిన టిక్కెట్‌ల ద్వారా సెప్టెంబర్ 25, 2019 వరకు ప్రయాణించవచ్చని సంస్థ పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: గోండ్ తెగల బ్యాక్ డ్రాప్ లో రష్మిక మందన్న.. మైసా

Dil Raju: రామానాయుడు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి ని స్ఫూర్తిగా తీసుకున్నా : దిల్ రాజు

Sharva : మోటార్ సైకిల్ రేసర్ గా శర్వా.. బైకర్ చిత్రం ఫస్ట్ లుక్

Chiranjeevi: సైకిళ్లపై స్కూల్ పిల్లలుతో సవారీ చేస్తూ మన శంకరవర ప్రసాద్ గారు

భవిష్యత్‌లో సన్యాసం స్వీకరిస్తా : పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments