Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్పైస్ జెట్‌ సరికొత్త ఆఫర్.. ఒక కిలోమీటర్‌కు రూ.1.75 పైసలు

Webdunia
బుధవారం, 6 ఫిబ్రవరి 2019 (14:15 IST)
స్పైస్‌జెట్ చౌక ధరల్లో విమాన టిక్కెట్‌లను ప్రకటించి బడ్జెట్ ఎయిర్‌లైన్స్‌లో తిరుగులేదనిపించింది. అంతర్జాతీయ మార్గాలలోనూ ఈ ఆఫర్లను ప్రకటించింది. ఈ మేరకు స్పైస్‌జెట్ ఓక ప్రకటనను వెలువరించింది. దీని ప్రకారం దేశీయంగా కిలోమీటర్‌కు 1.75 చొప్పున, అలాగే అంతర్జాతీయంగా కి.మీకు రూ. 2.5 చొప్పున విమాన టిక్కెట్‌లను ఆఫర్ చేయనున్నట్లు పేర్కొంది. 
 
దేశీయంగా ఒకవైపు ప్రయాణానికి అన్ని ఇతర ఛార్జీలను కలుపుకుని రూ.899గా, అంతర్జాతీయ రూట్లలో రూ.3699లకు ప్రారంభ ధరతో టిక్కెట్‌లను అందుబాటులోకి తెచ్చింది. ఈ సేల్ ఫిబ్రవరి 5న ప్రారంభమై ఫిబ్రవరి 9న ముగుస్తుంది. కాగా ఇలా కొనుగోలు చేసిన టిక్కెట్‌ల ద్వారా సెప్టెంబర్ 25, 2019 వరకు ప్రయాణించవచ్చని సంస్థ పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ మరోసారి మన టైమ్ రావాలంటున్న చిరంజీవి, బాబీ

‘వార్ 2’ టీజర్‌కు వచ్చిన స్పందన చూస్తే ఎంతో ఆనందంగా వుంది :ఎన్టీఆర్

నేను ద్రోణాచార్యుని కాదు, ఇంకా విద్యార్థినే, మీరు కలిసి నేర్చుకోండి : కమల్ హాసన్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

Peddi: సత్తిబాబు కిళ్లీకొట్టు దగ్గర పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్, బుజ్జిబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తర్వాతి కథనం
Show comments