Webdunia - Bharat's app for daily news and videos

Install App

మద్యం తాగొద్దన్న భర్త... ఊహించని షాకిచ్చిన భార్య

Webdunia
బుధవారం, 6 ఫిబ్రవరి 2019 (14:06 IST)
సాధారణంగా తాగుడుకు బానిసలైన భర్తలను మందలించే భార్యలు ఉంటారు. అయితే ఇక్కడ తాగుడుకు బానిసైన భార్యను భర్త మందలించగా ఆమె ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్‌లో జరిగింది.
 
ఉత్తరప్రదేశ్ కడక్‌పూర్‌కు చెందిన నాగవెల్లి లక్ష్మి, సికింద్రాబాద్ బోయినపల్లిలో నివాసం ఉండే రాము ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక కొడుకు కూడా ఉన్నాడు. గత కొన్ని నెలలుగా లక్ష్మి మద్యానికి బానిసైంది. దీన్ని గమనించిన భర్త రాము మద్యం తాగవద్దని మందలించేవాడు.
 
అయితే భర్త మాటలను లెక్క చేయని లక్ష్మి ప్రతి రోజూ తాగేది. ప్రతిరోజూ రాత్రి తన కొడుకుతో మద్యం తెప్పించుకుని మరీ తాగేది. గత శనివారం నాడు కూడా అలాగే చేయడంతో భర్త రాము ఆమెను గట్టిగా మందలించాడు. దీనితో మనస్తాపానికి గురై ఆ మహిళ ఆత్మహత్య చేసుకుంది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments