Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీ - తిరుపతిల మధ్య డైరెక్ట్ విమాన సర్వీసులు

Webdunia
ఆదివారం, 17 అక్టోబరు 2021 (14:51 IST)
దేశ రాజధాని ఢిల్లీ, ప్రఖ్యాత పుణ్యస్థలం తిరుపతిల మధ్య నూత‌న విమాన స‌ర్వీసు ప్రారంభ‌మైంది. స్పైస్ జెట్ విమానయాన సంస్థ‌కు చెందిన ఈ స‌ర్వీసును భార‌త‌ పౌర‌విమాన‌యాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రారంభించారు. మొద‌టి స‌ర్వీసు ఆదివారం ఉద‌యం 9.50 గంట‌ల‌కు ఢిల్లీ నుంచి బ‌య‌లుదేరి మ‌ధ్యాహ్నం 12.10 గంట‌ల‌కు తిరుప‌తికి చేరుకుంది. 
 
కాగా, విమాన స‌ర్వీసు ప్రారంభం సంద‌ర్భంగా సింధియా మాట్లాడుతూ.. స్పైస్ జెట్ సంస్థ త‌న నూత‌న స‌ర్వీసు ద్వారా దేశ రాజ‌కీయ రాజ‌ధాని ఢిల్లీని ఆధ్యాత్మిక రాజ‌ధాని తిరుప‌తితో క‌లుపుతున్న‌ద‌ని పేర్కొన్నారు. తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానాన్ని ఏటా 3.5 కోట్ల మంది భ‌క్తులు ద‌ర్శించుకుంటున్నార‌ని ఆయన చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లంచ‌గొండుల‌పై సేనాప‌తి స్వైర విహారం భారతీయుడు 2’ ట్రైలర్

శాపనార్థాలు పెట్టిన రేణూ దేశాయ్.. వారికి చెడు కర్మ ఖచ్చితం... ఎవరికి?

బాలీవుడ్ వైపు మళ్లిన హీరోయిన్.. మృణాల్ ఠాకూర్ వర్సెస్ శ్రీలీల

మా నాన్న కూడా ఇంత ఖర్చు పెట్టి సినిమా తీయలేదు : బడ్డీ మూవీ హీరో అల్లు శిరీష్

ఆది సాయికుమార్ విజువ‌ల్ వండ‌ర్ ష‌ణ్ముఖ షూటింగ్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

తర్వాతి కథనం
Show comments