Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైల్వే ప్రయాణీకుల కోసం.. ఆగస్టు 7 నుంచి పలు రైళ్లు రద్దు.. దారి మళ్లింపు

Webdunia
శనివారం, 7 ఆగస్టు 2021 (10:00 IST)
ఏపీలో కొన్ని రైలు సేవలు రద్దు అయ్యాయి. ఉప్పులూరు-విజయవాడ రైల్వే డబ్లింగ్‌ పనులు చివరిదశకు చేరుకోవడంతో ఆ మార్గంలో ఫ్రీఎన్‌ఐ, మెయిన్‌ ఎన్‌ఐ పనులు జరుగుతున్న దృష్ట్యా ఆగస్టు 7 నుంచి 14వ తేదీ వరకు పలు రైళ్ల రద్దు, దారి మళ్లింపు చేస్తున్నట్లు స్టేషన్‌ మే నేజర్‌ పొట్లూరి మోహన్‌గాంధీ శుక్రవారం తెలిపారు.

ఈ నెల 13, 14 తేదీల్లో మచిలీపట్నం-బీదర్, బీదర్‌-మచిలీపట్నం, నర్సాపూర్‌-ధర్మవరం, ధర్మవరం-నర్సాపూర్, 12, 13 తేదీల్లో కాకినాడ-లింగంపల్లి, లింగంపల్లి-కాకినాడ రైళ్లు రద్దు అవుతాయి.
 
అదే తేదీల్లో సర్కార్‌ ఎక్స్‌ప్రెస్‌ తెనాలి వరకు, నాగర్‌సోల్‌ ఎక్స్‌ప్రెస్, లింగంపల్లి-నర్సాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌లు విజయవాడ వరకు నడుస్తాయన్నారు. తిరుపతి-పూరి ఎక్స్‌ప్రెస్‌ 8వ తేదీ నుంచి 14వ తేదీ వరకు, శేషాద్రి ఎక్స్‌ప్రెస్, ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్‌లు 13, 14 తేదీల్లో ఏలూరు, నిడదవోలు మీదుగా దారి మళ్లింపు జరుగుతుందని, మచిలీపట్నం-విజయవాడ, నర్సాపూర్‌-గుంటూరు పాసింజర్‌ రైళ్లు పూర్తిగా రద్దవుతాయని ఆయన తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments