Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎస్‌బీఐ నుంచి ఎస్‌సీవో పోస్టులు... రాతపరీక్షలు లేవు.. రూ.25 లక్షల నుంచి?

Webdunia
బుధవారం, 6 మార్చి 2019 (16:39 IST)
దేశంలోనే అత్యధిక ఖాతాదారులు కలిగిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు ఓ శుభవార్త చెప్పింది. ఎస్‌బీఐ రిక్రూట్మెంట్ 2019 పేరిట స్పెషల్ కేడర్ ఆఫీసర్ (ఎస్‌సీవో)కు దరఖాస్తులు చేసుకోవచ్చునని ప్రకటించింది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా సంవత్సరానికి రూ.40 లక్షల ప్యాకేజీని.. ఎలాంటి రాత పరీక్షలు లేకుండానే పొందవచ్చునని ఎస్‌బీఐ ఓ ప్రకటనలో వెల్లడించింది. 
 
కాంట్రాక్ట్ ఆధారిత ఎస్‌సీవో పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఎస్‌బీఐ ప్రకటించింది. ఏడాదికి రూ.25 లక్షల నుంచి రూ.40లక్షల వరకు వేతనాలిచ్చే ఈ పోస్టుల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ దరఖాస్తులను మార్చి 24వ తేదీన ఎస్‌బీఐ స్వీకరించనుంది. అయితే ఈ పదవులకు రాతపరీక్షలు లేవని.. వట్టి ముఖాముఖితో అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 
 
ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఎస్‌బీఐ అధికారిక వెబ్ సైట్లు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూడాట్ఎస్‌బీఐడాట్.కో.ఇన్ లేదా హెచ్‌టీటీపీఎస్://బ్యాంక్‌.ఎస్‌బీఐ/కెరీర్స్‌ను సంప్రదించవచ్చు. ఈ ఉద్యోగాలకు వయోపరిమితితో పని లేదు. అర్హత, అనుభవాన్ని బట్టి నియామకాలుంటాయి. అంతేగాకుండా 28 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాల లోపు గలవారు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చునని ఎస్‌బీఐ వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తగ్గెదేలే అంటూ పుష్ప 2 పాటకు డాన్స్ చేసిన బాలక్రిష్ణ, అల్లు అరవింద్

మేం పడిన కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చింది- మోతెవరి లవ్ స్టోరీ హీరో అనిల్ గీలా

వార్ 2 కథలోని సీక్రెట్స్ రివీల్ చేయకండి- హృతిక్, ఎన్టీఆర్ రిక్వెస్ట్

అధర్మం చేస్తే దండన - త్రిబాణధారి బార్బరిక్ ట్రైలర్‌తో అంచనాలు

ఫెడరేషన్ చర్చలు విఫలం - వేతనాలు పెంచలేమన్న నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments