Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎస్‌బీఐ నుంచి ఎస్‌సీవో పోస్టులు... రాతపరీక్షలు లేవు.. రూ.25 లక్షల నుంచి?

Webdunia
బుధవారం, 6 మార్చి 2019 (16:39 IST)
దేశంలోనే అత్యధిక ఖాతాదారులు కలిగిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు ఓ శుభవార్త చెప్పింది. ఎస్‌బీఐ రిక్రూట్మెంట్ 2019 పేరిట స్పెషల్ కేడర్ ఆఫీసర్ (ఎస్‌సీవో)కు దరఖాస్తులు చేసుకోవచ్చునని ప్రకటించింది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా సంవత్సరానికి రూ.40 లక్షల ప్యాకేజీని.. ఎలాంటి రాత పరీక్షలు లేకుండానే పొందవచ్చునని ఎస్‌బీఐ ఓ ప్రకటనలో వెల్లడించింది. 
 
కాంట్రాక్ట్ ఆధారిత ఎస్‌సీవో పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఎస్‌బీఐ ప్రకటించింది. ఏడాదికి రూ.25 లక్షల నుంచి రూ.40లక్షల వరకు వేతనాలిచ్చే ఈ పోస్టుల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ దరఖాస్తులను మార్చి 24వ తేదీన ఎస్‌బీఐ స్వీకరించనుంది. అయితే ఈ పదవులకు రాతపరీక్షలు లేవని.. వట్టి ముఖాముఖితో అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 
 
ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఎస్‌బీఐ అధికారిక వెబ్ సైట్లు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూడాట్ఎస్‌బీఐడాట్.కో.ఇన్ లేదా హెచ్‌టీటీపీఎస్://బ్యాంక్‌.ఎస్‌బీఐ/కెరీర్స్‌ను సంప్రదించవచ్చు. ఈ ఉద్యోగాలకు వయోపరిమితితో పని లేదు. అర్హత, అనుభవాన్ని బట్టి నియామకాలుంటాయి. అంతేగాకుండా 28 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాల లోపు గలవారు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చునని ఎస్‌బీఐ వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NBK: బాలక్రిష్ణ పుట్టినరోజున అఖండ2 అప్ డేట్ రాబోతోంది

Rajendra Prasad: తన ఒరిజినల్ గెటప్ ఇదే అంటున్న రాజేంద్రప్రసాద్

Nikhil: నిఖిల్ కత్తి యోధుడిలా సంయుక్త విల్లు బాణంతో స్వయంభు లో యాక్షన్ సీన్

Sudheer: కృష్ణ కు నివాళితో జటాధర చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప్రారంభించిన సుధీర్ బాబు

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments