Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆవుపేడతో సీఎన్‌జీ కార్లు.. మారుతీ సుజుకీ ప్రకటన

Webdunia
గురువారం, 2 ఫిబ్రవరి 2023 (22:14 IST)
సుజుకి మోటార్ కార్పొరేషన్ ఆవు పేడతో సీఎన్జీ వాహనాల తయారీకి రంగం సిద్ధం చేసింది. దేశంలో తన CNG వాహనాల్లో ఉపయోగించేందుకు ఆవు పేడ నుండి బయోగ్యాస్‌ను ఉత్పత్తి చేసే ప్రణాళికను ప్రకటించింది. 
 
కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను తగ్గించే లక్ష్యంతో FY30 కోసం కంపెనీ వృద్ధి వ్యూహంలో భాగంగా ఈ ప్రకటన చేసింది. 
 
భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో ప్రధానంగా లభించే పాల వ్యర్థాల నుంచి బయోగ్యాస్‌ను ఉత్పత్తి చేస్తారు. సుజుకి ఇన్నోవేషన్ సెంటర్ కూడా భారతదేశంలో కంపెనీని మరింత స్థాపించడానికి కొత్త అవకాశాలు, ఆవిష్కరణలను పరిశీలిస్తున్నట్లు తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్-9‌లో కన్నడ నటి.. ఆమె ఎవరు?

సక్సెస్ మీట్‌లు నాకు అలవాటు లేదు.. పవన్ కళ్యాణ్

Harihara ban:: బేన్ చేయడానికి నా సినిమా క్విట్ ఇండియా ఉద్యమమా? పవన్ కళ్యాణ్ సూటి ప్రశ్న

హరిహర వీరమల్లు టాక్‌పై హైపర్ ఆది ఏమన్నారు?

Devarakonda, Sandeep reddy : కింగ్డమ్ బాయ్స్ ప్రచారానికి సిద్ధమయ్యారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

తర్వాతి కథనం
Show comments