బ్యాంకు ఖాతాదారులకు ఆర్బీఐ గుడ్‌న్యూస్

Webdunia
మంగళవారం, 17 డిశెంబరు 2019 (13:35 IST)
బ్యాంకు ఖాతాదారులకు భారత రిజర్వు బ్యాంకు శుభవార్త చెప్పింది. ప్రస్తుతం నెఫ్ట్ (నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ ఫర్) ట్రాన్సాక్షన్లపై  ఉన్న నిబంధనల్ని తొలగించింది. అత్యవసరంగా పెద్దమొత్తాన్ని మరో ఖాతాకు బదిలీ చేయాల్సివస్తే (ఐఎంపీఎస్- ఇమ్మీడియట్ పేమెంట్) సర్వీస్ పద్దతిలో బదిలీ చేయాల్సి. 
 
బ్యాంక్ పనివేళల్లో కేవలం రెండు లక్షల లోపు ట్రాన్సాక్షన్లను ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 6.30వరకే చేయాల్సి ఉంది. బ్యాంక్ హాలిడేస్‌లో ఐఎంపీఎస్ నుంచి ట్రాన్సాక్షన్ చేసేందుకు వీలుపడేది కాదు. దీంతో అత్యవసర సమయాల్లో బ్యాంక్ హోల్డర్లు తీవ్ర ఇబ్బందులు పడేవారు.
 
తాజాగా ఆర్బీఐ ఈ నిబంధనల్ని తొలగించింది. అత్యవసరంగా ట్రాన్స్‌ఫర్ చేయాల్సి వస్తే ఐఎంపీఎస్ నుంచేకాకుండా నెఫ్ట్ పద్దతిలో ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చని ఉత్తర్వులు జారీచేసింది. నిబంధనలతో బ్యాంకు సెలవు రోజుల్లో కూడా ట్రాన్స్‌క్షన్స్ చేసుకునే వెసులుబాటు లభించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sarath Kumar: అప్పటికి ఇప్పటికి నాలో ఎలాంటి మార్పు లేదు: శరత్ కుమార్

Sri Vishnu: ఛార్మినార్, ఇరానీ చాయ్ చుట్టూ సాగే కథతో అమీర్‌ లోగ్ ఫస్ట్ లుక్

Vishwak Sen: వినోదాల విందుకి హామీ ఇచ్చేలా విశ్వక్ సేన్.. ఫంకీ టీజర్

Shivaji : ప్రేమకు నమస్కారం లో మహాదేవ నాయుడుగా శివాజి

ఓటీటీలోకి వచ్చిన మారుతి టీం ప్రొడక్ట్ త్రిబాణధారి బార్బరిక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంల మంచితనంతో దీపాల పండుగను జరుపుకోండి

ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం: మానసిక సమస్యలు అధిగమించడం ఎలా?

బాదం పాలు తాగుతున్నారా?

ఈ దీపావళికి, ఫ్రెడెరిక్ కాన్‌స్టాంట్ తమ హైలైఫ్ లేడీస్ క్వార్ట్జ్ పండుగ బహుమతులు

బాలబాలికలకు శ్రీకృష్ణుడు చెప్పిన 8 ముఖ్యమైన సందేశాలు

తర్వాతి కథనం
Show comments