Webdunia - Bharat's app for daily news and videos

Install App

ద్రవ్యోల్బణం కట్టడి కోసం రెపో రేటును పెంచిన ఆర్బీఐ

Webdunia
బుధవారం, 4 మే 2022 (15:34 IST)
భారత రిజర్వు బ్యాంకు కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో నానాటికీ పెరిగిపోతున్న ద్రవ్యోల్బణాని అడ్డుకట్ట వేసే చర్యల్లో భాగంగా, రెపో రేటును పెంచింది. దీంతో భారతీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో జారుకున్నాయి. బుధవారం ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ సారథ్యంలో సమావేశమైన ఆర్బీఐ అధికారులు రెపో రేటును 40 బేసిన్ పాయింట్లను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. 
 
ఈ తాజా పెంపుదలతో రెపో రోటు 4.40 శాతానికి చేరింది. పైగా పెంచిన రెపో రేటు తక్షణం అమల్లోకి వస్తుందని ప్రకటించింది. మరోవైపు, రేపో రేటును పెంచుతూ ఆర్బీఐ నిర్ణయం తీసుకోవడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా కుప్పకూలాయి. 1120 పాయింట్ల మేరకు సెన్సక్స్ క్షీణించి ట్రేడ్ అవుతోంది. అలాగే, నిఫ్టీ సైతం 345 పాయింట్ల మేరకు కోల్పోయి 16721 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harihara Veeramallu Review: హరిహర వీరమల్లు మూవీలో హిందూధర్మం వుందా? మూవీ రివ్యూ

Rajeev Kanakala: రాజీవ్ కనకాలకు నోటీసులు జారీ.. ఆరోగ్యం బాగోలేదు

Nara Lokesh: పవన్ కల్యాణ్ అన్న స్వాగ్ నాకు చాలా ఇష్టం: నారా లోకేష్

Pawan: సత్యానంద్ నుంచి ధైర్యాన్ని, జీవిత పాఠాలను నేర్చుకున్నా : పవన్ కళ్యాణ్

నా పేరు పవన్... అన్ని చోట్లా ఉంటా... వాళ్లకు వాతలు పెడతా : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

తర్వాతి కథనం
Show comments