Webdunia - Bharat's app for daily news and videos

Install App

ద్రవ్యోల్బణం కట్టడి కోసం రెపో రేటును పెంచిన ఆర్బీఐ

Webdunia
బుధవారం, 4 మే 2022 (15:34 IST)
భారత రిజర్వు బ్యాంకు కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో నానాటికీ పెరిగిపోతున్న ద్రవ్యోల్బణాని అడ్డుకట్ట వేసే చర్యల్లో భాగంగా, రెపో రేటును పెంచింది. దీంతో భారతీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో జారుకున్నాయి. బుధవారం ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ సారథ్యంలో సమావేశమైన ఆర్బీఐ అధికారులు రెపో రేటును 40 బేసిన్ పాయింట్లను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. 
 
ఈ తాజా పెంపుదలతో రెపో రోటు 4.40 శాతానికి చేరింది. పైగా పెంచిన రెపో రేటు తక్షణం అమల్లోకి వస్తుందని ప్రకటించింది. మరోవైపు, రేపో రేటును పెంచుతూ ఆర్బీఐ నిర్ణయం తీసుకోవడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా కుప్పకూలాయి. 1120 పాయింట్ల మేరకు సెన్సక్స్ క్షీణించి ట్రేడ్ అవుతోంది. అలాగే, నిఫ్టీ సైతం 345 పాయింట్ల మేరకు కోల్పోయి 16721 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతుంది.

సంబంధిత వార్తలు

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments