Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైతులకు అలర్ట్.. పీఎం కిసాన్ డబ్బులు వచ్చాయా..?

Webdunia
శనివారం, 14 ఆగస్టు 2021 (16:30 IST)
దేశంలోని రైతులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ఎన్నో స్కీమ్స్ అందుబాటులోకి తీసుకువచ్చింది కేంద్ర ప్రభుత్వం. అందులో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ఒకటి. ఈ పథకం ద్వారా రైతుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా డబ్బు జమ అవుతోంది. 
 
ఎలాంటి లోసుగులు.. థర్డ్ పార్టీ హస్తం లేకుండా.. అన్నదాతలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు మోదీ ప్రభుత్వం పీఎం కిసాన్ స్కీమ్ ప్రవేశపెట్టింది. దీని ద్వారా రైతులకు సంవత్సరానికి రూ. 6000 నగదు వారి అకౌంట్స్‏లో జమకానున్నాయి. అయితే ఈ డబ్బులు ఒకేసారి కాకుండా..ఒక్కో విడతలో రూ. 2000 చొప్పున అన్నదాతలు పొందుతున్నారు. 
 
ఇప్పటివరకు 8 విడతల వారిగా నగదు వారి ఖాతాల్లోకి జమ అయ్యింది. తాజాగా 9వ విడత నగదును ప్రభుత్వం విడుదల చేసింది. ప్రస్తుతం  రూ. 9.75 కోట్లకు పైగా లబ్ధిదారులైన రైతు కుటుంబాలు ఆర్థిక ప్రయోజనాన్ని పొందాయి. అందులో మీ ఖాతాల్లోకి నగదు జమ అయ్యిందా లేదా అనే విషయాన్ని తెలుసుకోవడానికి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి లబ్ధిదారుల జాబితాను చెక్ చేసుకోవచ్చు. 
 
రైతులు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి వాయిదా మొత్తాన్ని అందుకోకపోతే లేదా ఏవైనా సమస్యలు ఎదుర్కొంటే పీఎం కిసాన్ హెల్ప్ లైన్ నంబర్లలో ఫిర్యాదు చేయవచ్చు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి హెల్ప్ లైన్ నంబర్లు.. 155261, 011-24300606, 011-23381092. అలా కాకుంటే.. రైతులు తమ ఫిర్యాదులను https://pmkisan.gov.in/Grievance.aspx లో నమోదు చేయవచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments