Webdunia - Bharat's app for daily news and videos

Install App

రికార్డు స్థాయికి చేరుకున్న పెట్రో ధరలు

Webdunia
ఆదివారం, 10 అక్టోబరు 2021 (09:50 IST)
దేశంలో చమురు ధరలు తగ్గుముఖం పట్టడం లేదు. వీటి ధరల ఎఫెక్ట్ ఇతర వాటిపై పడుతున్నాయి. నిత్యావసర సరుకుల ధరలు మండిపోతున్నాయి. తాజాగా.. మరోసారి పెట్రో ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గినా…దేశీయ పెట్రోలియం కంపెనీలు మాత్రం… వరుసగా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతూ వస్తున్నాయి.
 
డీజిల్ ధర కూడా సెంచరీ దాటడంతో సామాన్యుడు కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు. లీటరు పెట్రోల్ పై 30 పైసలు, డీజిల్ పై 35 పైసలు పెంచడంతో రికార్డు స్థాయికి చేరినట్లైంది. దీంతో చాలా ప్రాంతాల్లో లీటర్ పెట్రోల్ ధర సెంచరీ దాటింది. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ. 104.14, డీజిల్ రూ. 92.82 కి చేరుకుంది. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ. 108.33,డీజిల్ రూ. 101.27గా ఉంది.
 
మిగిలిన నగరాల్లో.. 
న్యూఢిల్లీ లీటర్ పెట్రోల్ రూ. 104.14. లీటర్ డీజిల్ రూ. 92.82
కోల్ కతా లీటర్ పెట్రోల్ రూ. 104.77. లీటర్ డీజిల్ రూ.95.93
ముంబై లీటర్ పెట్రోల్ రూ. 110.12. లీటర్ డీజిల్ రూ. 100.66
చెన్నై లీటర్ పెట్రోల్ రూ. 101.53 లీటర్ డీజిల్ రూ. 97.26

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సీఎం పెళ్లాం సమాజానికి మంచి చేయాలనుకుంటే ఏమైంది ?

రెండు మతాల మధ్య చిచ్చు పెట్టిన గొర్రె కథతో గొర్రె పురాణం ట్రైలర్

ఫ్యామిలీ ఆడియెన్స్ ను దృష్టిలో పెట్టుకుని చంద్రహాస్ తో రామ్ నగర్ బన్నీ తీసా : ప్రభాకర్

దుబాయ్‌లో సుబ్రహ్మణ్య- బియాండ్ ఇమాజినేషన్ చిత్రం గ్లింప్స్ రిలీజ్

కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన మేఘా ఆకాశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యానికి 5 తులసి ఆకులు, ఏం చేయాలి?

చికాగోలో నాట్స్ హైవే దత్తత కార్యక్రమం

బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఎక్స్‌క్లూజివ్ ఐవేర్ కలెక్షన్‌

ప్రతిరోజూ బాదం పప్పును తింటే ప్రయోజనం ఏంటి?

ప్రతిరోజూ ఉదయాన్నే ఉసిరి తింటే..!

తర్వాతి కథనం
Show comments