Webdunia - Bharat's app for daily news and videos

Install App

రికార్డు స్థాయికి చేరుకున్న పెట్రో ధరలు

Webdunia
ఆదివారం, 10 అక్టోబరు 2021 (09:50 IST)
దేశంలో చమురు ధరలు తగ్గుముఖం పట్టడం లేదు. వీటి ధరల ఎఫెక్ట్ ఇతర వాటిపై పడుతున్నాయి. నిత్యావసర సరుకుల ధరలు మండిపోతున్నాయి. తాజాగా.. మరోసారి పెట్రో ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గినా…దేశీయ పెట్రోలియం కంపెనీలు మాత్రం… వరుసగా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతూ వస్తున్నాయి.
 
డీజిల్ ధర కూడా సెంచరీ దాటడంతో సామాన్యుడు కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు. లీటరు పెట్రోల్ పై 30 పైసలు, డీజిల్ పై 35 పైసలు పెంచడంతో రికార్డు స్థాయికి చేరినట్లైంది. దీంతో చాలా ప్రాంతాల్లో లీటర్ పెట్రోల్ ధర సెంచరీ దాటింది. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ. 104.14, డీజిల్ రూ. 92.82 కి చేరుకుంది. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ. 108.33,డీజిల్ రూ. 101.27గా ఉంది.
 
మిగిలిన నగరాల్లో.. 
న్యూఢిల్లీ లీటర్ పెట్రోల్ రూ. 104.14. లీటర్ డీజిల్ రూ. 92.82
కోల్ కతా లీటర్ పెట్రోల్ రూ. 104.77. లీటర్ డీజిల్ రూ.95.93
ముంబై లీటర్ పెట్రోల్ రూ. 110.12. లీటర్ డీజిల్ రూ. 100.66
చెన్నై లీటర్ పెట్రోల్ రూ. 101.53 లీటర్ డీజిల్ రూ. 97.26

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

తర్వాతి కథనం
Show comments