Webdunia - Bharat's app for daily news and videos

Install App

రికార్డు స్థాయికి చేరుకున్న పెట్రో ధరలు

Webdunia
ఆదివారం, 10 అక్టోబరు 2021 (09:50 IST)
దేశంలో చమురు ధరలు తగ్గుముఖం పట్టడం లేదు. వీటి ధరల ఎఫెక్ట్ ఇతర వాటిపై పడుతున్నాయి. నిత్యావసర సరుకుల ధరలు మండిపోతున్నాయి. తాజాగా.. మరోసారి పెట్రో ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గినా…దేశీయ పెట్రోలియం కంపెనీలు మాత్రం… వరుసగా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతూ వస్తున్నాయి.
 
డీజిల్ ధర కూడా సెంచరీ దాటడంతో సామాన్యుడు కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు. లీటరు పెట్రోల్ పై 30 పైసలు, డీజిల్ పై 35 పైసలు పెంచడంతో రికార్డు స్థాయికి చేరినట్లైంది. దీంతో చాలా ప్రాంతాల్లో లీటర్ పెట్రోల్ ధర సెంచరీ దాటింది. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ. 104.14, డీజిల్ రూ. 92.82 కి చేరుకుంది. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ. 108.33,డీజిల్ రూ. 101.27గా ఉంది.
 
మిగిలిన నగరాల్లో.. 
న్యూఢిల్లీ లీటర్ పెట్రోల్ రూ. 104.14. లీటర్ డీజిల్ రూ. 92.82
కోల్ కతా లీటర్ పెట్రోల్ రూ. 104.77. లీటర్ డీజిల్ రూ.95.93
ముంబై లీటర్ పెట్రోల్ రూ. 110.12. లీటర్ డీజిల్ రూ. 100.66
చెన్నై లీటర్ పెట్రోల్ రూ. 101.53 లీటర్ డీజిల్ రూ. 97.26

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venkatesh: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమా మొదలు

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments