దేశంలో స్థిరంగా పెట్రోల్ - డీజిల్ ధరలు

Webdunia
మంగళవారం, 12 ఏప్రియల్ 2022 (09:52 IST)
దేశంలో వాహనదారులను బెంబేలెత్తిస్తున్న పెట్రోల్, డీజిల్ ధరలు మంగళవారం స్థిరంగా ఉన్నాయి. ఈ ధరల్లో పెరుగుదల చివరిసారిగా ఈ నెల 6వ తేదీన పెరిగాయి. ఆ తర్వాత నుంచి ధరల్లో ఎలాంటి మార్పు చోటుచేసుకోలేదు. మంగళవారం కూడా ప్రభుత్వం రంగ చమురు కంపెనీలు ఈ చమురు ధరల జోలికి వెళ్లలేదు. దీంతో ధరల్లో ఎలాంటి మార్పులు చోటుచేసుకోలేదు.
 
ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.105.41గా ఉంటే, లీటర్ డీజిల్ ధర రూ.96.67గా వుంది. అలాగే, హైదరాబాద్ నగరంలో లీటరు పెట్రోల్ ధర రూ.119.49గాను, డీజిల్ ధర రూ.105.49గా ఉంది. విశాఖపట్టణంలో లీటరు పెట్రోల్ రూ.120, డీజిల్ ధర రూ.103.26గా వుంది. గుంటూరులో రూ.121.60గాను, రూ.104.70గా ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజువల్‌గా మీకు అద్భుతమైన అనుభవం ఉంటుంది... రచ్చ రవి

ఫోటోను ప్రొఫైల్ పిక్‌గా పెట్టుకుని మోసాలు చేస్తున్నారు.. తస్మాత్ జాగ్రత్త : అదితి రావు హైదరీ

SS Rajamouli, దేవుడి మీద నమ్మకం లేదన్న రాజమౌళి సగటు మనిషే కదా... అందుకే...

ఆయన పిలిస్తే అన్నీ వదిలేసి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా : రేణూ దేశాయ్

మహేష్ బాబు రాముడిగా కనిపిస్తారు: రాజమౌళి బిగ్ అప్డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments