Webdunia - Bharat's app for daily news and videos

Install App

వచ్చేవారం నుంచి పెట్రో బాదుడు... లీటర్ ధర రూ.120 !!

Webdunia
గురువారం, 3 మార్చి 2022 (08:29 IST)
దేశంలో పెట్రోల్, డీజల్ ధరల బాదుడుకు తెరెతీయనున్నారు. వచ్చేవారం నుంచి ఇంధన ధరలను పెంచేందుకు ప్రభుత్వ చమురు సంస్థలు ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని రోజువారీ వడ్డనకు తాత్కాలికంగా స్వస్తి చెప్పారు. అయితే, ఈ ఎన్నికల్లో భాగంగా యూపీలో చివరి దశ ఎన్నికల పోలింగ్ ఈ నెల 7వ తేదీన జరుగనుంది. ఆ మరుసటి రోజు నుంచే ఆయిల్ కంపెనీలు పెట్రోల్ వడ్డనకు శ్రీకారం చుట్టనున్నాయి.  
 
ప్రస్తుతం బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 111 డాలర్లకు చేరింది. ఈ భారం రష్యా ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా మరింతగా పెరగనుంది. దేశంలో పెట్రోల్ రిటైర్ల ధరల సవరణ స్తంభించినపుడు ముడిచమురు ధర 81.5 డాలర్లుగా ఉంది. అంటే ప్రస్తుతం దీని ధర 28.5 డాలర్లు అధికంగా పెరిగింది. 
 
దీంతో చమురు మార్కెటింగ్ సంస్థలపై మరింత భారం పడింది. ఇపుడు ఈ భారాన్ని చమురు వినయోగదారులపై మోపేందుకు ఆయిల్ కంపెనీలు సిద్ధమయ్యాయి. ఇందులోభాగంగా, పెట్రోల్ ధరను భారీ పెంచే అవకాశం ఉందని, ఈ కారణంగా లీటరు పెట్రోల్ ధర రూ.120కు చేరిన ఆశ్చర్యపోనక్కర్లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ సీజన్ 19: పహల్గామ్ దాడి బాధితురాలు హిమాన్షి నర్వాల్.. ఈ షోలో ఎంట్రీ ఇస్తారా?

పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా విజయ్ ఆంటోనీ భద్రకాళి డేట్ ఫిక్స్

మోతేవారి లవ్ స్టోరీ’ అద్వితీయ విజయం,3 రోజుల్లో ఆకర్షించిన బ్లాక్ బస్టర్ సిరీస్

దక్షిణాది సినిమాల్లో నటనకు, బాలీవుడ్ లో గ్లామరస్ కు పెద్దపీఠ : పూజా హెగ్డే

మెక్‌డోవెల్స్ సోడా బ్రాండ్ అంబాసిడర్ గా విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

తర్వాతి కథనం
Show comments