Webdunia - Bharat's app for daily news and videos

Install App

కార్పొరేట్ సంస్థలకు మేలు చేస్తూ ప్రధాని మోడీ సర్కారు నిర్ణయం?

Webdunia
శుక్రవారం, 20 సెప్టెంబరు 2019 (16:45 IST)
దేశంలోని కార్పొరేట్ సంస్థలకు మేలు చేస్తూ కేంద్రంలోని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. కార్పొరేట్ సంస్థలకు పన్ను కుదించింది. ప్రస్తుతం వసూలు చేస్తున్న 30 శాతం కార్పొరేట్ పన్ను నుంచి 25.17 శాతానికి తగ్గించింది. 
 
గోవాలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సారథ్యంలో జీఎస్టీ సమావేశం జరిగింది. ఇందులో ఈ నిర్ణయం తీసుకున్నారు. దేశీయ కంపెనీల‌కు ప‌న్ను కుదింపు వ‌ల్ల లాభం చేకూర‌ుతుందని చెప్పారు. ఈ యేడాది ఏప్రిల్ ఒక‌ట‌వ తేదీ నుంచి ప్రారంభమైన వార్షిక సంవ‌త్స‌రం నుంచి ఈ నిబంధ‌న వ‌ర్తిస్తుంద‌న్నారు. 
 
విత్తమంత్రి నిర్మలా సీతారామన్ ఈ ప్ర‌క‌ట‌న చేయ‌గానే.. మార్కెట్లు దూకుడు ప్ర‌ద‌ర్శించాయి. అయితే ఎటువంటి మిన‌హాయింపు లేకుండా కంపెనీలు ప‌న్ను 22 శాతం క‌ట్టేందుకు ఐటీ చ‌ట్టాన్ని మార్చ‌నున్న‌ట్లు మంత్రి తెలిపారు. క‌నీస ప్ర‌త్యామ్నాయ ప‌న్నును (మ్యాట్‌)ను ఎత్తివేస్తున్న‌ట్లు మంత్రి చెప్పారు. అలాంటి కంపెనీలు 25.17 శాతం ప‌న్ను చెల్లించాల్సి ఉంటుంద‌న్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Kalyan: పవన్ కల్యాణ్ మార్షల్ ఆర్ట్స్ ట్రైనర్ నటుడు షిహాన్ హుస్సేని మృతి

Varun Tej: వరుణ్ తేజ్ హీరోగా ఇండో-కొరియన్ హారర్-కామెడీ చిత్రం

'కన్నప్ప'ను ట్రోల్ చేస్తే శివుని ఆగ్రహానికి శాపానికి గురవుతారు : రఘుబాబు

నందమూరి బాలకృష్ణ ఆదిత్య 369 రీ రిలీజ్ విడుదల తేదీ మార్పు

Suhas: స్పిరిట్ లో పాత్ర ఫైనల్ కాలేదు, విలన్ పాత్రలంటే ఇష్టం : సుహాస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

మహిళల్లో కేన్సర్ ముప్పుకు కారణం అదేనా?

Summer Drinks: పిల్లలకు వేసవిలో ఎలాంటి ఆరోగ్యకరమైన జ్యూస్‌లు ఇవ్వాలి?

White Pumpkin Juice: పరగడుపున తెల్ల గుమ్మడికాయ రసం-ఒక నెలలో ఐదు కిలోల బరువు డౌన్

తర్వాతి కథనం
Show comments