Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెఫ్ట్ పేరుతో బాదుడు.. ఆర్బీఈ సరికొత్త ప్రతిపాదన

Webdunia
శనివారం, 20 ఆగస్టు 2022 (10:14 IST)
బ్యాంకు ఖాతాదారులకు ఇది నిజంగానే దుర్వార్త. ఆన్‌లైన్‌లో డబ్బులు బదిలీ చేసుకునేవారి నుంచి సర్వీస్ చార్జీలు వసూలు చేయాలని భారత రిజర్వు బ్యాంకు నిర్ణయించింది. ముఖ్యంగా, ఎన్.ఈ.ఎఫ్.టీ ట్రాన్సాక్షన్స్‌కు ఈ చార్జీలను వసూలు చేసే దిశగా చర్యలు చేపట్టింది. 
 
అయితే, ఈ మట్టి తమ చేతులకు అంటుకోకుండా బ్యాంకు బ్రాంచీల ద్వారా అమలు చేయాలని ఉద్దేశంతో నూతన ప్రతిపాదన చేసింది. ఈ మేరకు 'డిస్కషన్ పేపర్ ఆన్ ఛార్జెస్ ఇన్ పేమెంట్స్ సిస్టమ్స్'లో ఆర్బీఐ ప్రస్తావించింది. నగదు లావాదేవీ విలువ రూ.2 లక్షలు మించితే రూ.25 వరకు ప్రాసెసింగ్ ఫీజు విధించేందుకు ప్రతిపాదనలో పేర్కొంది. 
 
మరోవైపు సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్స్ కలిగివున్న ఖాతాదారుల ఆన్‌లైన్ ఎన్‌ఈఎఫ్‌టీ లావాదేవీలపై ఎలాంటి ఛార్జీలు విధించొద్దని ఆర్బీఐ ప్రతిపాదించింది. ఇది సేవింగ్స్ ఖాతాదారులకు ఊరటనిచ్చే విషయం. ఈ మేరకు డిస్కషన్ పేపర్ బుధవారం(17 ఆగస్టు 2022)న విడుదల చేసింది. కాగా ప్రస్తుతానికి ఎన్‌ఈఎఫ్‌టీ లావాదేవీలకు సంబంధించి బ్యాంకులపై ఆర్బీఐ ఎలాంటి ఫీజులు విధించడం లేదనే విషయం తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మొదటి రోజు గ్రాస్ కలెక్షన్స్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్ రికార్డ్

ఎంట‌ర్‌టైనర్ ప్రేమకథగా బ‌న్ బ‌ట‌ర్ జామ్‌ టీజ‌ర్‌, ఆవిష్కరించిన మెహ‌ర్ ర‌మేష్

డెంగీ జ్వరంతో బాధపడుతున్న సినీ నటి రాధిక

Kalpika Ganesh: నటి కల్పిక మానసిక ఆరోగ్యం క్షీణిస్తోంది.. మందులు వాడట్లేదు: తండ్రి గణేష్ ఫిర్యాదు (video)

OG: పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా నుంచి ఫస్ట్ బ్లాస్ట్ ఇవ్వబోతున్న థమన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

తర్వాతి కథనం