Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూజర్లకు జియో సర్ర్పైజ్ 'సిక్సర్'... ఉచితంగా మీకోసం అవన్నీ...

Webdunia
మంగళవారం, 4 జూన్ 2019 (20:39 IST)
రిలయెన్స్ జియో మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈసారి ఇది క్రికెట్ క్రీడాభిమానుల కోసం. అదేమిటంటే... ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ 2019 మ్యాచ్‌లు ఉచితంగా చూసే అవకాశాన్ని కల్పిస్తుంది. ఈ మ్యాచులను చూసేందుకు క్రికెట్ సీజన్ డేటా రూ. 251 రీఛార్జ్ చేసుకుంటే చాలు. వరల్డ్ కప్ మ్యాచులను ఉచితంగా చూసేయవచ్చు. దీనితోపాటు జియో యూజర్లు రూ.365 విలువైన ప్రయోజనాలు కూడా పొందవచ్చు. ఈ ఆఫర్ ఏ టెలికామ్ ఆపరేటర్లో లేదు. యూజర్ల కోసం జియో ప్రత్యేకంగా ప్రకటించింది. ఈ ఆఫర్ ద్వారా జియో టీవీ యాప్ నుంచి హాట్‌స్టార్‌లో లైవ్ క్రికెట్ చూసే అవకాశం వుంటుంది.
 
ఇక డేటా రీచార్జ్ విషయానికి వస్తే... రూ.251 జియో క్రికెట్ సీజన్ స్పెషల్ డేటా ప్యాక్ రీఛార్జ్ చేసుకుంటే 51 రోజుల పాటు రోజుకి 2 జీబీ చొప్పున 102 జీబీ హైస్పీడ్ డేటాను పొందవచ్చు. దీనితో పాటు మ్యాచులు జరుగుతున్నంతకాలం జియో పోటీలు నిర్వహిస్తుంది. అందులో గెలుపొందితే ప్రత్యేక బహుమతులు వుంటాయి. ఇంకెందుకాలస్యం... చేసేయండి జియో సిక్సర్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments