Webdunia - Bharat's app for daily news and videos

Install App

షార్ట్ డిస్టన్స్.. అనవసర ప్రయాణాల కోసం రైల్వే ఛార్జీలు పెంచేశాం..

Webdunia
గురువారం, 25 ఫిబ్రవరి 2021 (11:10 IST)
అనవసర ప్రయాణాలను అడ్డుకోవాలనే ఉద్దేశంతో .. రైలు చార్జీలను పరిమితంగా పెంచామని రైల్వే శాఖ ప్రకటించింది. తక్కువ దూరాల ప్రయాణాలను లక్ష్యంగా చేసుకొని భారీగా ఛార్జీలను అంటే రెట్టింపు చేశారు. అమృత్‌సర్‌ నుండి పఠాన్‌కోట్‌ (107 కిలోమీటర్లు) వెళ్లడానికి సెకండ్‌ సీటింగ్‌ రిజర్వ్‌డ్‌ టికెట్‌ ధరను రూ.25 నుంచి రూ.55కు పెంచారు. 
 
అలాగే, జలంధర్‌ సిటీ నుంచి ఫిరోజ్‌పూర్‌కు (118 కిలోమీటర్లు) రూ.30గా ఉన్న పాసింజర్‌ డిఎంయు రైల్వే చార్జీని రూ.60కి పెంచేశారు. దేశంలో కరోనా కేసులు అధికమవుతున్న నేపథ్యంలో.. అనవసర ప్రయాణాలను అడ్డుకునేందుకే చార్జీలను పెంచామని రైల్వే శాఖ వెల్లడించింది. 
 
మరోవైపు ఎక్కువ దూరాలకు ప్రయాణించే రైలు టికెట్లపైనా రూ. 10 నుండి 30 అదనంగా వసూలు చేస్తున్నారు. పరిమితంగానే అని పేర్కొంటున్నప్పటికీ ధరలను భారీగానే పెంచినట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments