Webdunia - Bharat's app for daily news and videos

Install App

2019 మార్చి నాటికి ఏటీఎంల మూసివేత

Webdunia
గురువారం, 22 నవంబరు 2018 (15:43 IST)
దేశవ్యాప్తంగా ఉన్న ఏటీఎంలలో సగం ఏటీఎంలు మూతపడనున్నాయి. ఏటీఎం నిర్వహణ తలకు మించిన భారంగా మారడంతో అన్ని బ్యాంకులు ఈ తరహా నిర్ణయం తీసుకున్నాయి. ఈ విషయాన్ని ఏటీఎంల పరిశ్రమ సమాఖ్య ధృవీకరిస్తోంది కూడా. 
 
ఏటీఎంల నిర్వహణ, నియంత్రణ విధానాల్లో వచ్చిన మార్పుల కారణంగా ఏటీఎంల నిర్వహణ తలకు మించిన భారంగా మారిందంటూ ఏటీఎంల సమాఖ్య ఓ ప్రకటనలో వెల్లడించింది. దీంతో ప్రస్తుతం అందుబాటులో ఉన్న 2.38 లక్షల ఏటీఎంలలో సగం 2019 మార్చికల్లా మూసివేసే ప్రమాదం ఉందని పేర్కొంది. ఇదే జరిగితే వేలాది మంది ఉద్యోగాలు కోల్పోవడంతోపాటు, అనేక రంగాలపై ప్రభావం పడనుందని పేర్కొంది. 
 
ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లోని ఏటీఎంలు ఎక్కువ మూసివేతకు గురవుతాయని తెలిపింది. లబ్ధిదారులకు ప్రభుత్వం అందించే సబ్సిడీల సొమ్మును ఏటీఎం నుంచి పొందడం ఇకనుంచి ప్రజలకు కష్టంగా మారనుందని తెలిపింది. 
 
హార్డ్‌వేర్‌, సాఫ్ట్‌వేర్‌లో వచ్చిన నవీకరణలు, క్యాష్‌ మేనేజ్‌మెంట్ స్టాండర్డ్స్‌, క్యాష్‌ను లోడ్ చేయడం వంటి విధానాల్లో వచ్చిన మార్పుల కారణంగా ఏటీఎంలను నిర్వహించడం భారంగా పరిణమించిందని తెలిపింది. ఏటీఎంల నిర్వహణపై 3వేల కోట్ల భారం పడతుందని అంచనా వేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments