Webdunia - Bharat's app for daily news and videos

Install App

పరుగులు పెడుతున్న పసిడి రేట్లు.. ఆల్‌టైమ్ గరిష్టానికి రూ.2500 చేరువలో..?

Webdunia
సోమవారం, 7 మార్చి 2022 (13:20 IST)
బంగారం ధరలపై స్టాక్ మార్కెట్ ప్రభావం పడింది. బీఎస్ఈ సెన్సెక్స్ ఏకంగా 1500 పాయింట్ల వరకు పడిపోయింది. బెంచ్‌మార్క్ సూచీలు రెండూ 2 శాతానికి పైగా క్షీణించాయి. 
 
స్టాక్ సూచీలు పతనం కావడంతో మరోవైపు బంగారం ధర పరుగులు పెడుతోంది. పసిడి రేటు ఆల్‌టైమ్ గరిష్టానికి రూ. 2500 చేరువలో ఉంది. ఇదే ట్రెండ్ కొనసాగితే ఇంకో రెండు మూడు రోజుల్లో పసిడి రేటు మరో కొత్త ఆల్‌టైమ్ గరిష్ట స్థాయికి చేరే అవకాశం ఉంది. 
 
అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర ఔన్స్‌కు 2 వేల డాలర్ల పైకి చేరింది. మల్టీ కమొడిటీ ఎక్స్చేంజ్ మార్కెట్‌లో (ఎంసీఎక్స్)లో బంగారం ధర 1.8 శాతం పెరుగుదలతో 10 గ్రాములకు రూ.53,500కు చేరింది. 
 
కాగా బంగారం ధర ఆల్‌టైమ్ గరిష్ట స్థాయి రూ. 56,200గా ఉంది. 2020 ఆగస్ట్ నెలలో పసిడి రేటు ఈ స్థాయికి చేరింది. ఇప్పుడు బంగారం ధర ఈ స్థాయికి చేరువలో ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

క్రంచిరోల్, సోనీ పిక్చర్స్ డీమన్ స్లేయర్: కిమెట్సు నో యైబా.. తెలుగులో రాబోతోంది

Suhas: హే భగవాన్! నాకు హిట్ వచ్చేలా చేయ్ : సుహాస్

ఒత్తిడిలో ఉంటే మద్యం సేవిస్తా : పవన్ కళ్యాణ్ హీరోయిన్

ప్రపంచ వేదికపై మూడు రంగులు జెండా సంతోషాన్ని కలిగిస్తోంది : విజయ్ దేవరకొండ, రష్మిక

Nidhi: ప్రభాస్ రాజా సాబ్ తో పాటు మరో హారర్ థ్రిల్లర్ చిత్రంలో నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments