Webdunia - Bharat's app for daily news and videos

Install App

భవిష్యత్‌లో రైళ్లకు డ్రైవర్లు అవసరం లేదు.. ఎలాగంటే?

Webdunia
బుధవారం, 13 అక్టోబరు 2021 (12:50 IST)
భవిష్యత్‌లో రైళ్లకు లోకో పైలట్‌లు అవసరం ఉండదు. సెల్ప్ డ్రైవ్ రైళ్లు వస్తున్నాయి. తాజాగా జర్మనీలో హంబర్గ్‌ నగరంలో ఆటోమెటెడ్ రైలును నడిపారు. ఇది ప్రపంచంలోనే తొలిసారిగా లోకో పైలట్‌ నడిచిన రైలు.
 
జర్మనీలోని రైల్వే సంస్థ అయిన డాయ్‌చు బాన్‌, సీమన్స్‌ సంస్థలు కలిసి ఈ ఆటోమెటెడ్‌ రైలును తయారు చేశాయి. ఈ రైలు సాధారణ రైళ్లతో పోలిస్తే సమయం విషయంలో చాలా ఖచ్చితంగా ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు. 
 
అలాగే 30 శాతం ఎక్కువ ప్రయాణికులను రవాణా చేయగలదని, 30 శాతం ఇంధనాన్ని ఆదా చేస్తుందని తెలిపారు. ఇప్పటికే కొన్ని నగరాల్లో ఆటోమెటెడ్ మెట్రో రైళ్లు నడుస్తున్నాయి.
 
అయితే మొదటిసారిగా నాలుగు డ్రైవర్‌ ఆటోమెటెడ్‌ రైళ్లుగాను తయారు చేశారు.రైలు పర్యవేక్షణ కోసం ఒక డ్రైవర్‌ను ఉంచుతామని రైలు కంపెనీ అధికారులు తెలిపారు.
 
డాయ్‌చు బాన్‌ సీఈవో రిచర్డ్‌ లూట్జ్‌ మాట్లాడుతూ.. మేం కొత్త ట్రాక్ వేయకుండానే సమయపాలనలో నికచ్చిగల రైళ్లను అందుబాటులోకి తెచ్చామన్నారు. డ్రైవర్ లెస్‌ రైళ్లు రవాణాను మరింత మరింత తెలివిగా చేస్తున్నాయని సీమన్స్‌ సీఈవో రోలాండ్‌ బుష్ అన్నారు.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments