Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈపీఎఫ్ అకౌంట్ వుందా? మోసపోతారు జాగ్రత్త.. వ్యక్తిగత వివరాలివ్వొద్దు..!

Webdunia
శుక్రవారం, 28 ఫిబ్రవరి 2020 (14:28 IST)
EPFO
ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) అకౌంట్ వున్న ఉద్యోగులకు ఓ హెచ్చరిక. ఈపీఎఫ్ అకౌంట్‌ను అప్పుడప్పుడు చెక్ చేసుకుంటున్నారా? అయితే కాస్త ఆగండి. ఈపీఎఫ్ అకౌంట్లను తరచూ చెక్ చేసుకుంటూ వుంటే డబ్బులు మాయమవుతాయని ఐటీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముందుగా అపరిచిత వ్యక్తి నుంచి ఓ ఫోన్ కాల్ వస్తుంది. 
 
తాను ఎంప్లాయూస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అధికారులని.. పరిచయం చేసుకుని.. వ్యక్తిగత వివరాలను వెరిఫై చేయాలని నమ్మిస్తారు. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యక్తిగత వివరాలను ఎవ్వరికీ ఇవ్వవద్దని ఈపీఎఫ్ సూచిస్తోంది. తాను ఎంప్లాయూస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అధికారులని.. పరిచయం చేసుకుని.. వ్యక్తిగత వివరాలను వెరిఫై చేయాలని నమ్మిస్తారు. 
 
తర్వాత మొబైల్ నెంబర్, ఈ-మెయిల్ ఐడీ, ఖాతాలో పేరు అడుగుతారు. కానీ ఇలాంటి వివరాలు అడిగితే ఇవ్వకూడదని ఈపీఎఫ్ తెలిపింది. యూఏఎన్ నెంబర్ తెలుసుకుని.. ఆ వివరాలతో సైబర్ నేరగాళ్లు ఈపీఎఫ్ అకౌంట్ నుంచి డబ్బులు క్లెయిమ్ చేసుకుంటారు. 
 
ఈ విధంగా ఈపీఎఫ్ ఖాతాదారుల అకౌంట్ నుంచి మనీ మాయం అవుతుందని ఈపీఎఫ్ హెచ్చరించింది.  దయచేసి ఖాతాదారుని పర్సనల్ డీటెయిల్స్ గురించి ఎవరికీ చెప్పొద్దని ఈపీఎఫ్ అధికారులు సోషల్ మీడియా ద్వారా హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

కాలం రాసిన కథలు సినిమాకు సీక్వెల్ గా బ్యాచిలర్స్ ప్రేమకథలు ప్రారంభం

ఆర్టిస్టుల ముసుగు సస్పెన్స్ తోపాటు మిత్ర మండలి టైటిల్ ప్రకటించిన బన్నీవాస్

నార్నే నితిన్, సతీష్ వేగేశ్న కాంబోలో శ్రీ శ్రీ శ్రీ రాజావారు చిత్రం రివ్యూ

Pawan: హరి హర వీర మల్లు జూన్ 12వ తేదీకి విడుదల లేదు - నిర్మాత ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments