Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరుసగా ఆరో రోజూ స్టాక్ మార్కెట్ ఢమాల్...

ఠాగూర్
గురువారం, 14 నవంబరు 2024 (19:25 IST)
బాంబే స్టాక్ మార్కెట్‍లో వరుసగా ఆరో రోజు కూడా నష్టాలు ఎదురయ్యాయి. అమ్మకాల ఒత్తిడి గురువారం కూడా కనిపించింది. ముఖ్యంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఫార్మా, ఎఫ్‌ఎంసీజీ, మెటల్ రంగాల్లో ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగడంతో మార్కెట్ సూచీలపై ప్రభావం పడింది. 
 
సెన్సెక్స్ 110 పాయింట్లు నష్టపోయి 77580 వద్ద ముగియగా, నిప్టీ సైతం 26 పాయింట్లు కోల్పోయి 23532 వద్ద ఆగింది. ఆటోమొబైల్, ఐటీ, ఫైనాన్షియల్ సర్వీసెస్, రియాల్టీ, మీడియా, ప్రైవేట్ బ్యాంకింగ్ రంగాల కొనుగోళ్ల ట్రెండ్ కనిపించడంతో నిఫ్టీలో నష్టాల శాంతి కొద్దిగా తగ్గింది. 
 
కోటక్ మహీంద్రా, టెక్ మహీంద్రా, మహీంద్రా అండ్ మహీంద్రా, హెచ్.డి.ఎఫ్.సి బ్యాంంకు, ఏషియన్ పెయింట్స్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ షేర్లు లాభాలను చవిచూడగా, హెచ్‌యూఎల్, ఎన్టీపీసీ, నెస్లే ఇండియా, ఇండస్ ఇండ్ బ్యాంకు, పవర్ గ్రిడ్, టాటా మోటార్స్ షేర్లు నష్టపోయాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments