Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

లాభపడిన భారత స్టాక్ మార్కెట్.. పుంజుకున్న సూచీలు

BSE

సెల్వి

, గురువారం, 28 మార్చి 2024 (17:48 IST)
భారత స్టాక్ మార్కెట్ గురువారం లాభపడింది. గురువారం ర్యాలీలో సెన్సెక్స్ 1000 పాయింట్లకు పైగా లాభపడిన తర్వాత 74వేల మార్క్‌ను దాటింది. సెన్సెక్స్ 1047 పాయింట్లతో 1.44 శాతం పెరిగి 74,044 పాయింట్ల వద్ద ట్రేడ్ అయ్యింది. స్టాక్స్‌లో, బజాజ్ ఎఫ్‌ఎన్‌సర్వ్ 4 శాతం కంటే ఎక్కువ, బజాజ్ ఫైనాన్స్ 3 శాతానికి పైగా పెరిగాయి. 
 
బీఎస్‌ఈలో 50 శాతానికి పైగా స్టాక్‌లు పురోగమించాయి. నిఫ్టీ ఇండెక్స్ 50 పాయింట్లతో 22వేల మార్కును దాటింది. 17360 స్థాయి నుండి 22525 స్థాయిని తాకడం ద్వారా గత ఆర్థిక సంవత్సరం 2023-2024లో దాదాపు 29 శాతం లాభపడి ప్రస్తుతం ఆల్‌టైమ్‌కు దగ్గరలో ఉంది. హై జోన్, బలమైన అప్‌ట్రెండ్‌ను కొనసాగిస్తుందని వ్యాపార వేత్తలు చెప్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చిన్నాన్న అంటే అర్థం తెలుసా అన్నా జగన్... హంతకులకు ఓటు వేయొద్దు : సునీత