Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మార్చి 28, 2024- మళ్లీ పెరిగిన బంగారం ధరలు

gold

సెల్వి

, గురువారం, 28 మార్చి 2024 (10:01 IST)
మార్చి 28, 2024న ఢిల్లీలో బంగారం ధరలు పెరిగాయి. గురువారం ధరల ప్రకారం చూస్తే, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 61,510 పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 230 పెంపుతో రూ. 67,090లకు చేరింది. 
 
ఇక వెండి విషయానికొస్తే, ఢిల్లీలో వెండి ధర రూ. కిలోకు 77,400లు పలికింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. గత కొన్ని వారాలుగా పెళ్లిళ్ల సీజన్‌లో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. 
 
తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, వైజాగ్, విజయవాడ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.61,360, 24క్యారెట్ల గోల్డ్ ధర రూ.66,940 లుగా ఉంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎయిర్ ఇండియా ఫ్లైట్‌ను ఢీకొట్టిన ఇండిగో విమానం... పైలెట్లపై చర్య