Webdunia - Bharat's app for daily news and videos

Install App

బియ్యం ధరలపై కేంద్రం నిఘా.. బాస్మతి బియ్యం ఎగుమతులపై..?

Webdunia
మంగళవారం, 29 ఆగస్టు 2023 (13:28 IST)
బియ్యం ధరలపై కేంద్రం నిఘా పెట్టింది. ధరల నియంత్రణపై ప్రత్యేక చర్యలకు పూనుకొంది. అన్నిరకాల బాస్మతి బియ్యం ఎగుమతులపై కేంద్రం ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. బియ్యం ఎగుమతులపై నిషేధం విధించింది. పెరుగుతున్న ఈ నిషేధాజ్ఞ‌లు ఆగస్టు 27 నుంచే అమల్లోకి తీసుకువస్తున్నట్లు నోటిఫికేషన్‌లో కేంద్రం వెల్లడించింది. 
 
టన్నుకు 1200 డాలర్లు (సుమారు రూ.99,058) కంటే తక్కువ ధర గల బాస్మతి బియ్యం ఎగుమతిపై నిషేధం అమలు అవుతుందని కేంద్రం తెలిపింది. అయితే ఈ నిషేధం తాత్కాలికమేనని కూడా కేంద్రం వెల్లడించింది. కాగా, ఉప్పుడు బియ్యం ఎగుమతిపై 20 శాతం సుంకం విధిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది కేంద్రం. ఈ నిషేధం అమలు అక్టోబర్ 16 వరకు అమల్లో ఉండనుందని పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

జలియాన్‌వాలా బాగ్ హత్యాకాండ కేసరి ఛాప్టర్ 2 తెలుగు లో రాబోతోంది

Kamlhasan: సిద్ధాంత పోరాటంగా థగ్ లైఫ్ యాక్షన్-ప్యాక్డ్ ట్రైలర్ రిలీజ్

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ కోసం కూడా కథలు సిద్ధం చేశాం : డైరెక్టర్ విజయ్ కనకమేడల

నార్నే నితిన్, వేగేశ్న సతీష్ కాంబినేషన్లో శ్రీ శ్రీ శ్రీ రాజావారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments